జాతీయం

జమ్మూలో ఎన్‌కౌంటర్‌

– ఇద్దరు ఉగ్రవాదుల హతం జమ్ముకశ్మీర్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : పుల్వామా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారు జామున ఈ …

తమిళనాట మారనున్న సవిూకరణాలు

స్టాలిన్‌,బాబు భేటీతో బలపడనున్న డిఎంకె అన్నడిఎంకెను అడ్డంపెట్టుకుని బిజెపి చేసే యత్నాలకు గండి చెన్నై,నవంబర్‌10(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ సవిూకరణాలు నాటకీయంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎఐడిఎంంకెను అడ్డం పెట్టుకుని …

ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం 

శనివారం 10-11-2018 దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట …

ఫైజాబాద్‌ ఇకనుంచి అయోధ్య జిల్లా

  లక్నో స్టేడియానికి వాజ్‌పేయ్‌ పేరు కీలక నిర్ణయం ప్రకటించిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్న కర్రమంలో తాజాగా ఫైజాబాద్‌ …

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 1291 మంది పోటీ

రెండు దశల్లో ఎన్నికలు రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1291 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. …

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్‌ రంగ …

ఢిల్లీని వెన్నాడుతున్న కాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయి గాలిలో నాణ్యత …

శివమొగ్గ విజయంతో ఊపిరి పీల్చుకున్న బిజెపి

  పట్టు నిలబెట్టుకున్న మాజీ సిఎం యెడ్యూరప్ప బళ్లారిలో కాంగ్రెస్‌ పాగాతో పోయిన బిజెపి పరువు బెంగుళూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా శివమొగ్గలో బీజేపీ విజయం సాధించింది. …

సైన్యం కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదుల మృతి

అందులో ఒకరు సైన్యంలో పనిచేసిన వ్యక్తి శ్రీనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిన భారత సైనికుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మృతిచెందాడు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం …

ఆర్‌బిఐకి పూర్తి స్వేఛ్చ ఉండాలి

స్వతంత్రను గౌరవిస్తేనే భద్రత టీవీ ఇంటర్వ్యూలో రఘురామరాజన్‌ ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆర్‌బీఐకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్న వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ మద్దతు …