జాతీయం

వస్త్రరంగంలోకి ప్రవేశించిన పతంజలి

పతంజలి పరిధాన్‌ పేరిటి జీన్సు విడుదల న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వ్యాపారరంగంలో దూసుకుని పోతున్న పతంజలి సంస్థ ఇప్పుడు వస్త్ర రంగంలోనూ కెరటంలా దూసుకుని వచ్చింది. గతంలో ప్రకటించిన మేరకు …

అబద్దాలు చెప్పేందుకే వచ్చారు

  బిజెపి అధికారంలోకి రావడం కల్ల ఢిల్లీ బిజెపి నేతలపై కర్నె మండిపాటు హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణకు వచ్చి బిజెపి నేతలు, కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ …

గుజరాత్‌ సచివాలయంలో చిరుత సంచారం

గాంధీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న సచివాలయంలోకి సోమవారం చిరుత పులి ప్రవేశించింది. ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు …

బుధిని నుంచి నామినేషన్‌ వేసిన సిఎం శివరాజ్‌సింగ్‌

17మందితో మరో జాబితా విడుదల చేసిన బిజెపి భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుధ్ని నియోజకవర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో …

అమెరికన్‌ కోర్టులో టిసిఎస్‌పై దావా

ఉద్యోగుల తొలగింపుపై అమెరికన్ల కేసు న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమెటెడ్‌పై అమెరికాలో విచారణ ఎదుర్కోబోతోంది. అమెరికాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అమెరికన్‌ …

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే లక్ష్యం

ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేయడమే మంచిదని కేందప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే ఉత్తమమైన మార్గంగా కన్పిస్తున్నట్లు …

2జీ స్పెక్టం కేసులో రూ.1.76 లక్షల కోట్ల నష్టం

మరోమారు వెల్లడించిన జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్టం కేటాయింపుల వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. …

లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ

లక్ష్మీపూజలకు బదులు మోడీ పూజ గుజరాత్‌లో మితివిూరిన అభిమానం సూరత్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌లో అభిమానం విపరీతంగా మారింది. లక్ష్మీదేవికి బదులు మోడీ పూజలతో స్వామి భక్తి చాటుకున్నారు. ప్రధాని …

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోల హతం

  భువనేశ్వర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మరోమారు ఎవోబి కాల్పులతో దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మృతిచెందారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ అడవీ ప్రాంతంలో పోలీసులకు, …

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా,నవంబర్‌5(జ‌నంసాక్షి): పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలో చాలా రద్దీగా ఉండే పార్క్‌ స్ట్రీట్‌ ప్రాంతంలోని అప్పీజే హౌస్‌ భవనంలో భారీగా మంటలు …