జాతీయం

ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది

– సీఎం యోగిని కలిసిన టెకీ వివేక్‌ తివారీ కుటుంబ సభ్యులు లక్నో, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పోలీస్‌ కానిస్టేబుల్‌ చేతిలో హతమైన యాపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ తివారీ …

పిట్స్‌బర్గ్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

రెండ్రోజులపాటు వైభవంగా ఆగమ సదస్సు తిరుపతి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ …

భారత్‌ గగనతలంపై పాక్‌ హెలికాప్టర్‌

అందులో ఉన్నది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రధాని వెల్లడించిన పాక్‌ విూడియా సంస్థ న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి గగనతలంలో అతిక్రమణకు దిగింది. ఆ దేశానికి …

రాజ్‌కపూర్‌కు సతీవియోగం

– కృష్ణారాజ్‌కపూర్‌ కన్నుమూత – అనారోగ్యంతో బాధపడుతూ మృతి న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : అలనాటి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్‌ …

వచ్చే ఎన్నికల్లో విపాట్‌ యంత్రాలు: ఇసి

న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటు రసీదు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా …

పోలీసుల కాల్పుల్లో..  ఐటీ ఉద్యోగి మృతి

– యూపీలోని గోమతినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన – ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు – ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్‌ లక్నో, …

హిమాచల్‌ ప్రదేశ్‌లో..  16మంది పర్వతారోహకులు గల్లంతు

– వారిలో 10మంది విదేశీయులు – గల్లంతైనవారిని గుర్తించేందుకు సహాయచర్యలు చంబా, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లో 16మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వీరిలో పది మంది విదేశీయులు …

ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలుడు: నలుగురు మృతి

భోపాల్‌,సెప్టెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ):  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దర్పణ్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు, పైకప్పు …

లోక్‌పాల్‌ ఆలస్యంపై అన్నా మండిపాటు

2న దీక్ష చేపడానని ప్రకటన ప్రధాని మోడీకి లేఖ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): లోక్‌పాల్‌ను నియమించడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్‌, …

ఎటిఎంలో డబ్బు దోచుకున్న బ్యాంక్‌ మేనేజర్‌

అరెస్ట్‌ చేసిన పోలీసులు ముజప్ఫర్‌ నగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  సాక్షాత్తూ బ్యాంకు మేనేజరే ఏటీఎంలోని డబ్బును చోరీ చేసిన ఘటన యూపీలోని బంతిఖేడా గ్రామంలో వెలుగుచూసింది. బంతిఖేడా గ్రామంలో రాబిన్‌ …