జాతీయం

డిసెంబర్ లో వెయ్యి నోటు

కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లకు రీ ఎంట్రీ ఇవ్వనుందట. ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమసస్యకు …

గుర్మీత్ కు పదేళ్ల జైలు

రోహ్‌తక్‌: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష …

భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

రాజస్థాన్‌: దేశంలో స్వైన్‌ ఫ్లూ భూతం కోరలు చాస్తోందని గుజరాత్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన మరుసటి రోజే.. రాజస్థాన్‌లో భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ప్లూతో మరణించారు. …

నీలేకన్‌ రాకతో ఇన్ఫీ షేర్లకు బూస్ట్‌

ముంబయి,ఆగస్ట్‌28 : సిక్కా రాజీనామాతో ఢమాల్‌ అయిన ఇన్ఫీ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని బాధ్యతలు చేపట్టడంతో ఆ కంపెనీ షేర్లు లాభాల …

కూతురుని నాలుగంతస్తుల భవనం మీది నుంచి కిందికి విసిరేసి…

  బెంగళూరు: కన్నతల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమై వెంటాడింది.. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకుంది… సరిగా మాట్లాడడం లేదంటూ చిన్నారిని నాలుగు అంతస్తుల భవనం …

బ్లూవేల్స్‌ భూతం బారిన పడి మరో బాలుడు మృతి

బాలుడి ఆత్మహత్య  లఖ్‌నవూ: గత కొన్ని రోజులుగా టీనేజర్ల పాలిట మృత్యు శాపంలా మారిన బ్లూవేల్స్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ బారిన పడి మరో బాలుడు మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని …

అహ్మద్ పటేల్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ సోమవారంనాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ …

విజయ్‌ మాల్యా కార్లు వేలం

32 లక్షల విలువ చేసే మాల్యా కార్లు 1.40 లక్షలకే వేలం   కింగ్‌ఫిషర్‌ యజమాని  విజయ్‌ మాల్యాకు చెందిన రెండు కార్లను ఆన్‌లైన్‌ లో వేలం …

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క

లక్నో: ప్రభుత్వ దవాఖానల్లో నిరక్ష్యం ఎలా ఉంటుందో చూపే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. లక్నోలోని రాంమనోహర్ లోహియా దవాఖానలోని మార్చురీ వార్డులో ఉంచిన మహిళ మృతదేహం …

గుర్మీత్ అభిమానులకు వార్నింగ్ : కనిపిస్తే కాల్చివేత

దిల్లీ: అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో …