జాతీయం

వ్యభిచార ముఠాలో ఇద్దరు నటీమణులు

ముంబై: హైటెక్ వ్యభిచార ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, ఇద్దరు నటీమణులతో సహా పలువురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జార్జిగాన్ ప్రాంతంలో ఓ …

అదే నాకు సరైన గమ్యస్థానం!

ఆర్‌బిఐ గవర్నర్ గా తన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందన్న వార్తలపై మాట్లాడేందుకు రాజన్ నిరాకరించారు. “ఈ వార్తలను నేను కాదనను. అలా అని ఔననను. సెప్టెంబర్ …

ఛైల్డ్‌హోమ్‌ నిర్వాహకుడి అరెస్టు

దిల్లీ: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చైల్డ్‌హోమ్‌ నిర్వహకుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఏ అండ లేని అనాథ పిల్లలు, లేబర్‌ రాకెట్లు, అక్రమ …

మేనకా గాంధీ వర్సెస్ ప్రకాశ్ జవదేకర్

కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పర్యావరణ అటవీశాఖ మంత్రిత్వ శాఖపై ఫైర్ అయ్యారు. జంతువును చంపడానికి పర్మిషన్ ఇచ్చారు కేంద్ర పర్యావరణ, …

ఫేస్‌బుక్ ఇండియా కొత్త ఎండీగా ఉమంగ్ బేడీ

బెంగళూరు: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా ఎండీగా ఉమంగ్ బేడీ నియమితులయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన అడోబ్‌లో దక్షిణ భారత దేశానికి మేనేజింగ్ …

ముస్లిం సోదరులకు మోదీ శుభాకాంక్షలు

దిల్లీ: రంజాన్‌ నెల నేటి నుంచి ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులందరికీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో దేశంలో సోదరభావం, …

పెట్రోలు, కరెంటు, కార్లు … మరింత ప్రియం కాబోతున్నాయి

న్యూఢిల్లీ : వినియోగదారులపై ‘పర్యావరణం’ దెబ్బ పడబోతోంది. విద్యుత్తు, ఇంధనం, కార్లు వంటివాటి కోసం రాబోయే రోజుల్లో అధిక ధరలు చెల్లించక తప్పదు. పర్యావరణ పరిరక్షణ కోసం …

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన …

పుణె రహదారిపై ఘోరప్రమాదం.. 17 మంది మృతి

ముంబై: ముంబై- పుణె రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలో పడింది. …

యూత్‌కి సత్య నాదెళ్ల సలహా ఇదే!

భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు. ‘టెక్‌ ఫఱ్‌, ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ (మంచి కోసం సాంకేతికత, …