జాతీయం

ఆవ్‌ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోంది : భాజపా

ఢిల్లీ : కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోందని భాజపా నేత హర్షవర్ధన్‌ ఆరోపించారు. అధికారం …

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన దిగ్విజయ్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీ …

ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : షీలాదీక్షిత్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చెప్పారు. ప్రభుత్వ …

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ నిర్ణయం

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్‌ …

కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో ప్రభుత్వ ఏర్పాటుపై అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం ప్రకటించే అవకావముంది.

ముంబయిలో మోడీ మైనపు ప్రతిమ

ముంబయి: గుజరాత్‌ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మైనపు ప్రతిమను ముంబయిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో …

కాంగ్రెస్‌ను సాగనంపితేనే అభివృద్ధికి సాధ్యం : మోడీ

ముంబయి: కాంగ్రెస్‌ నుంచి దేశానికి విముక్తి కలిగించినప్పుడే అభివృద్ధి సాధ్యమని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ముంబయిలోని ఎంఎంఆర్‌ఏ మైదానంలో జరిగిన సమర శంఖారావం బహిరంగసభలో …

ప్రభుత్వ ఏర్పాటుపై రేపు నిర్ణయం : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు పై రేపు ఉదయం నిర్ణయిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ …

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: వారాంత దినమైన శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 371 పాయింట్లు లాభపడి 21,079 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 107 పాయింట్ల …

భాజపాతో పొత్తు వార్తలను ఖండించిన కరుణానిధి

చెన్నై: భాజపాతో పొత్తు వార్తలను డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. ప్రస్తుత కూటమితో కలిసి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.