జాతీయం

పార్లమెంట్‌ గేట్‌ వద్ద తెదేపా ఎంపీల ఆందోళన

ఢిల్లీ: పార్లమెంట్‌ ఒకటో నెంబరు గేటు వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా ఎంపీలు నానాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో ఎంపీలు నినాదాలు చేశారు. …

దౌత్యవేత్త పట్ల అగ్రరాజ్య అధికారుల ప్రవర్తన పై భారత్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రగాదె పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎన్‌ …

తీర్మానానికి మద్దతు లభించినా సభ వాయిదా వేశారు: మోదుగుల

న్యూఢిల్లీ : లోక్‌ సభలో యూపీఏ ప్రభుత్వం తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇచ్చిన నోటీసు పై స్పీకర్‌ సభ అభిప్రాయం కోరారు. అవిశ్వాస తీర్మానానికి …

లోక్‌పాల్‌ ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలి: అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ : రాజ్యసభలో లోక్‌పాల్‌లో బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భాజపా నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ కీలకమైన లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలని …

అమెరికా కాంగ్రెస ప్రతినిధులతో షిండే భేటీ రద్దు

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల కుమార్‌ షిండే అమెరికా ప్రతినిధులతో తన భేటీని రద్దు చేసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశా కారణంగానే ఆయన ఈ …

లోక్‌పాల్‌ బిల్లును తెదేపా సమర్థిస్తోంది : ఎంపీ నామా

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును తెలుగు దేశం పార్టీ సమర్థిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామానాగేశ్వర రావు తెలిపారు. 9 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పెద్ద ఎత్తున …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 56 పాయింట్లు నష్టపోయి 20,659 వద్ద , ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి …

నవంబర్‌లో 7.52 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : నవంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదైంది. గత నెలో ఇది 7 శాతం ఉండేది. కూరగాయలు ముఖ్యంగా బంగాళాదుంప, ఉల్లిపాయల ధరల పెరుగుదల …

జైలు నుంచి విడుదలైన లాలూ

బీహార్‌ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఈ రోజు రాంచీ జైలు నుంచి బెయిల్‌ పై విడుదలయ్యారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష …

సుప్రీం తీర్పును సమర్థించిన భాజపా

ఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీంకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ సమర్థించింది. సెక్షన్‌ 377 పట్ల తమ అభిప్రాయం మారదని స్పష్టం చేసింది. ఆదివారం ఈ …