జాతీయం

సుప్రీం తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు

ఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా …

జస్టిస్‌ గంగూలీ విషయంలో న్యాయశాఖ సలహా కోరిన హోం శాఖ

ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ విషయంలో చర్య తీసుకోవడంపై కేంద్ర హోం శాఖ న్యాయశాఖ సలహా కోరింది. పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం …

అత్యాచారం ఆరోపణలతో ఎన్జీవో డైరెక్టర్‌ ఆత్మహత్య

ఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వఛ్చంద సంస్థ డైరెక్టర్‌ ఖుర్షిద్‌ అన్వర్‌ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వసంత్‌కుంజ్‌లోని తన నివాస భవనం మూడో …

అమెరికా క్షమాపణలు చెప్పాల్సిందేనన్న భారత్‌

ఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని అరెస్టు, విచారణ విషయంలో అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆ దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ …

రాష్ట్రాల ఏర్పాటులో విజ్ఞతతో వ్యవహరించాలి: రాష్ట్రపతి

ఢిల్లీ: పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా న్రజలందరినీ ఒకే చోట కలిపి ఉంచడం సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ …

అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పండి : పొన్నం

ఢిల్లీ: తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర నేతలకు అభ్యంతరాలు ఉంటే చర్చ సమయంలో లేవనెత్తాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సూచించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీమాంధ్ర నేతలు …

అశోక్‌ చవాన్‌ విచారణ అవసరం లేదన్న గవర్నర్‌ : ఆదర్శ్‌ కుంభకోణం

ముంబయి: ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు వూరట లభించింది. చవాన్‌ను విచారించాలన్న పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణన్‌ తోసిపుచ్చారు. నేరపూరిత కుట్ర,మోసం …

అన్నాహజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న విద్యార్థులు

రాలెగావ్‌ సిద్ధి: లోక్‌ పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే దీక్షను విరమించారు. లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని కోరుతూ …

రెండు రోజులు ముందుగానే లోక్‌సభ నిరవధిక వాయిదా

ఢిల్లీ : లోక్‌పాల్‌ బిల్లు పార్లముంటు ఆమోదం తెలిపిన అనంతరం లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు. రెండు రోజుల ముందుగానే లోక్‌సభను స్పీకర్‌ …

లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్పీ సభ్యుల వాకౌట్‌

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లుపై లోక్‌ సభలో చర్చ కొనసాగుతోంది. లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎస్పీ అధినేత …