జాతీయం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

ఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.9గా నమోదైనట్లు సమాచారం. పోర్ట్‌ బ్లెయిర్‌కు 229 కి.మీ. దూరంలో …

రాష్ట్ర విభజన బిల్లు పై న్యాయసలహా కావాలని కోరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లుపై నన్యాయసలహా కావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. ఈ రాత్రి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళనున్న రాష్ట్రపతి 11న తిరిగి స్వదేశానికి …

పార్లమెంట్‌ ముట్టడికి యూపీఎస్సీ అభ్యర్థులు యత్నం

న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు నిరసనకు దిగారు.

పార్లమెంట్‌ ముట్టడికి యూపీఎస్సీ అభ్యర్థులు యత్నం

న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ ముట్టడికి యత్నించారు. యూపీఎస్సీ పరీక్షలను ఎక్కువ సార్లు రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులు పార్లమెంట్‌ …

పంజాబ్‌లో పెళ్లి కుమార్తె పై యాసిడ్‌ దాడి

పంజాబ్‌: పంజాబ్‌లోని లూథియానాలో బ్యూటీపార్లర్‌లో ముస్తాబవుతున్న పెళ్లికుమార్తెపై కొందరు యువకులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బ్యూటీపార్లర్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి …

సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు రాష్ట్ర విభజన బిల్లు సోమవారం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్టాడుతూ… ఇరు …

వాద్రా ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఖేమ్కాపై ఛార్జిషీటు

ఛండీఘర్‌: ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాపై హర్యానా ప్రభుత్వం ఛార్జిషీటు దాఖలు చేసింది. సోనియా గాంధీ అల్లుడు, వ్యాపార వేత్త అయిన రాబర్ట్‌ వాద్రా, రియల్‌ ఎస్టేట్‌ …

తణుకు ఎమ్మెల్యే వాహనంపై వైకాపా కార్యకర్తల దాడి

తణుకు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ తణుకులో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తణుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలను వైకాపా నాయకులు ధ్వంసం …

లోక్‌ సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలాకు పార్లమెంట్‌ ఘనంగా నివాళులర్పించింది. మండేలా మృతి పట్ల వివిధ పార్టీల నేతలు …

కన్నుల పండువగా పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. దివ్య అలంకార శోభితురాలైన శ్రీ …