జాతీయం

సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్‌ హాలులో సీమా&ధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర …

లంచం తీసుకుంటూ పట్టుబడిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌

విశాఖపట్నం: జీవీఎంసీ ప్రకటనల విభాగానికి చెందిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకరాజు రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మల్కాపురంలో వైద్యశిబిరం ఏర్పాటుకు ప్రచార నిమిత్తం ఆయన …

జస్టిస్‌ గంగూలీ రాజీనామా కోరిన తృణమూల్‌

కోల్‌కతా: లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత సశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ అశోక్‌ గంగూలీ తన పదవికి …

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతతో వైట్‌ఫీల్డ్‌లో ఉద్రిక్తత

బెంగళూరు: వేగంగా వచ్చిన వ్యాన్‌ ట్యాంకర్‌ మోటార్‌ సైకిల్‌ను ఢీకొనడంతో ధనుశ్రీ అనే మూడేళ్ల చిన్నారి బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె మీదుగా ట్యాంకర్‌ చక్రాలు వెళ్లడంతో …

టోల్‌ బూత్‌పై దాడికేసులో మంత్రి కుమారుడు బెయిల్‌పై విడుదల

ముంబయి: మహారాష్ట్రలో మంత్రి నారాయణ్‌రాణె కుమారుడు నితీశ్‌, మరో ముగ్గురు మంగవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. స్నేహితులతో కలిసి టోల్‌ బూత్‌పై దాడి చేసి సిబ్బందిపై దౌర్జన్యం …

ఆశారాం బాపూ తనయుడు అరెస్టు

న్యూఢిల్లీ : సూరత్‌ అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణ్‌ సాయిని ఢిల్లీ – హర్యానా సరిహద్దులో అరెస్టు …

ఇక మార్కెట్‌ ధరలు ఎస్‌ ఎంఎస్‌.

కాశీబుగ్గ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్షికయాలు జరిగే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇకనుంచి రైతులకు, వ్యాపారులకు, సంబంధిత అధికారులకు ఎస్‌ ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు మార్కెట్‌ …

దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలుల వల్ల పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతు: కోదండరాం

న్యూఢిల్లీ: రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం …

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిర్మల్‌ భవన్‌ వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రంలో …