జాతీయం

అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం: జగన్‌

ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ వద్ద జగన్‌ మీడియాతో మాట్లాడుతూ …

అవినీతి, ధరల పెరుగుదలపైనే అవిశ్వాపం నోటీసు : తెదేపా

న్యూఢిల్లీ: అవినీతి, దేశభద్రత, ధరల పెరుగుదల పైనే అవిశ్వాసం నోటీసు ఇచ్చినట్లు తెదేపా ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలిపారు. పార్లమెంట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… సభ …

శ్రీకాంత వడియార్‌ కన్నుమూత

బెంగళూరు : మైసూరు రాజకుటుంబానికి చెందిన శ్రీకాంత వడియార్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. శ్రీకాంత వడియార్‌ పూర్తి పేరు మహారాజశ్రీ శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్‌ బహదూర్‌. …

వరసగా రెండో నెలలోనూ తగ్గిన కార్ల విక్రయాలు

ఢిల్లీ: దేశంలో కార్ల విక్రయాలు వరసగా రెండో నెలలోనూ తగ్గినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ మాన్యుఫాక్యరర్స్‌(ఎన్‌ఐఎఎం) పేర్కొంది. నవంబర్‌లో కార్ల విక్రయాలు 8.15 శాతం …

రాష్ట్ర విభజన రాజ్యాంగం ప్రకారమే: షిండే

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రకియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుషీల్‌ కుమార్‌ షిండే అన్నారు. హోంశాఖ పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా …

సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం బాధాకరం: దిగ్విజయ్‌

ఢిల్లీ: సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడానని, వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని …

లోక్‌పాల్‌ ఆమోదానికి ప్రభుత్వం సిద్ధం: నారాయణ స్వామి

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని కార్యాలయాల వ్యవహారాల మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. పార్లమెంట్‌ వద్ద మంత్రి మీడియాతో మాట్లాదుతూ..లోక్‌పాల్‌ …

మేం సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలం: మమతా బెనర్జీ

ఢిల్లీ: తాము సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు అనుకూలమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… నాలుగు రాష్ట్రాల్లో విజయం వ్యక్తిగతం కాదు, కాంగ్రెస్‌ …

ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది: లగడపాటి

ఢిల్లీ: ఐదు రాష్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూల ఫలితాలు వచ్చాయని, ఈ ఫలితాలు యూసీఏ పనితీరును ప్రతిబింబిస్తున్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. పార్లమెంట్‌ వద్ద …

లోక్‌ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ: గందర గోళం మధ్య లోక్‌ సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదాలతో లోక్‌ సభ దద్దరిల్లింది. ఎంపీలు …