జాతీయం

అవిశ్వాస తీర్మానాలను సభ ముందుంచిన స్పీకర్‌

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్‌ మీరాకుమార్‌ సభలో ప్రకటన చేశారు. తాను అవిశ్వాస తీర్మానాలను అందుకున్నానని, వాటిని సభ ముందుంచినట్లు స్పష్టం చేశారు.

వెల్‌లోకి దూసుకెళ్ళిన సీమాంధ్ర ఎంపీలు

ఢిల్లీ: వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ …

అవిశ్వాస తీఆర్మానంపై చర్చిస్తున్న సీమాంధ్ర ఎంపీలు

డిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలంతా చర్చిస్తున్నారు.

ఉభయ సభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా

ఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ప్లకార్డులతో …

వూహించనిదే… అయనా అధిగమిస్తాం: పీసీ చాకో

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీమంధ్ర ఎంపీల అవిశ్వాప తీర్మాన అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పందించారు. వూహించని పరిణామమైనా సమర్థంగా అధిగమిస్తామని చెప్పారు. అవిశ్వాస …

విజేతలకు ఫోనులో అభినందనలు తెలిపిన ప్రధాని

ఢిల్లీ: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి యోగించిన భాజపా నేతలకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫోనులో అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ …

లోక్‌సభలో 2జీ కుంభకోణం పై జేపీసీ నివేదిక

ఢిల్లీ: 2జీ కుంభకోణం పై వివాదాస్పదమైన జేపీసీ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జేపీసీ ఛైర్మన్‌ పీసీ చాకో దీనిని ప్రవేశపెట్టగానే యశ్వంత్‌ సిన్హా ,హరీన్‌ పాఠక్‌, గురుదాన్‌ …

పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా

ఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదాలతో ఇవాళ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం రెండు సార్లు వాయిదా పడి తిరిగి …

అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ: వాయిదా తర్వాత పార్లమెంట్‌ ఉభయ సభలు తిరిగి సమావేశం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఆరుగురు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకరుకు …

రికార్డు స్థాయిలో స్టాక్‌ మారెట్లు

ముంబయి: సోమవారం భారతీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించడమే మార్కెట్ల జోరుకు కారణమని భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు …