జాతీయం

ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు :ఆడవారిపై ఆగని అత్యాచారాలు :తాజాగ మరో బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానా : ఆడవారిపై దాడులను ,అత్యాచారాలను.,నేరాలను అదుపుచేయాలని పాలక ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన అవి నీటిమీది రాతలుగానే మిగిలిపోతున్నాయి.చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా మారుతున్నాయి.ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం …

త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : తాను త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చారీగా త్వరలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నాను. …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబాయి : ఇవాళ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 30 పాయింట్లతో లాభంతో కొనసాగుతుండగా , నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.

సీఎంగా ఇష్టం లేకుంటే కిరణ్‌ రాజీనామా చేయొచ్చు

ఢిల్లీ : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షీత్‌ తెలిపారు.తెలంగాణ విభజన అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన …

ఢిల్లీలో వ్యాపారవేత్తపై కాల్పులకు పాల్పడిన దుండగులు

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిత్యం రద్దిగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటర్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు …

బీసీసీఐ శ్రీనివాసన్‌ కేసు 7కు వాయిదా

న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.వచ్చే నెల 7వ తేదికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. …

సచిన్‌ తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ

న్యూఢిల్లీ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అయితే 200వ టెస్టు ఆతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అయ్యే …

ఐపీఎల్‌ వ్యవహారాల్లో శ్రీనివాసన్‌ జోక్యం చేసుకోరాదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : బీసీసీఐ అధ్యక్షుడిగా ఎస్‌. శ్రీనివాస్‌ కొనసాగుతారని అయితే అతను ఐపీఎల్‌ వ్యవహరాల్లో జ్యోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై …

ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలకు యువరాజ్‌కు పిలుపు :3 వన్డేలకు ఎంపిక చేసిన సెల్టెర్లు

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టీ20. మూడు వన్డేలకు భారత్‌ జట్టు ఎంపిక సోమవారం జరిగింది. తుది జట్టులో యువరాజ్‌ సింగ్‌ ఈ జాబితాలో చోటు …

స్నేహితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అత్యాచార ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఒకవైపు అత్యాచారానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న ,దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ,యావత్‌ …