జాతీయం

హరికృష్ణ రాజీనామా ఆమోదించిన హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంకు నిరసనగా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన 11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ వేటు నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంట్‌ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ వ్యతిరేకించడంతో సభలో గందరగోళం నెలకొంది. …

దాభోల్కర్‌ హత్య దారుణం : శుక్లా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పుణేలో హేతువాది నరేంద్ర దాభోల్కర్‌ హత్య దారుణమని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ శుక్లా అన్నారు. దాభోల్కర్‌ హత్యకేసు దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వానికి …

పార్లమెంట్‌ సమావేశాలు పొడిగింపు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలు మరో ఐదురోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీబీఐ కోర్టుకు చేరుకున్న అనిల్‌ అంబానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిలియన్స్‌ అడాగ్‌ అధ్యక్షుడు అనిల్‌ అంబానీ ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. 2జీ కేసులో అనిల్‌ సాక్షిగా ఉన్నారు.

గంటపాటు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయం కావడంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టారు. సభ నిర్వహించడం కష్టం కాండంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు …

భారత్‌పై కాల్పులకు తెగబడ్డ పాక్‌సైన్యం

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): పాక్‌ సైన్యం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిన్న రాత్రి పూంచ్‌ సెక్టార్‌లోని హమీర్‌పూర, మేంధర్‌లో పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం …

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో బొగ్గు కుంభకోణం సంబంధించిన ఫైళ్ల మాయంపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ గందరగోళం నెలకొంది. రాజ్యసభను ఛైర్మన్‌ 15 నిమిషాలు వాయిదా వేశారు.

కొనసాగుతున్న రూపాయి పతనం

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ రికార్టు స్థాయిలో పతనమైంది. గురువారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 65 లుగా ఉంది.

నేడు ఐబీఎల్‌లో జరిగే మ్యాచ్‌లు

ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ షాట్స్‌తో ముంబయి మాస్టర్స్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో అవధేవారియర్స్‌తో ఢిల్లీ స్మాషర్స్‌ …