జాతీయం
పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్ సమావేశాలు మరో ఐదురోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీబీఐ కోర్టుకు చేరుకున్న అనిల్ అంబానీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిలియన్స్ అడాగ్ అధ్యక్షుడు అనిల్ అంబానీ ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. 2జీ కేసులో అనిల్ సాక్షిగా ఉన్నారు.
రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా
ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో బొగ్గు కుంభకోణం సంబంధించిన ఫైళ్ల మాయంపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ గందరగోళం నెలకొంది. రాజ్యసభను ఛైర్మన్ 15 నిమిషాలు వాయిదా వేశారు.
కొనసాగుతున్న రూపాయి పతనం
ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ రికార్టు స్థాయిలో పతనమైంది. గురువారం ఉదయం డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 65 లుగా ఉంది.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు