జాతీయం
నష్టాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా నష్టాలతో సెన్సెక్స్, 10 పాయింట్లకు పైగా నష్టాలతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.
సోనియాతో ముగిసిస సీఎం కిరణ్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కారణ్కుమార్రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం రాష్ట్ర వ్యవహారాలపై వివరించినట్లు సమాచారం.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు