ముగిసిన కాంగ్రెస్ కోర్కమిటీ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కోర్కమిటీ భేటీ ముగిసింది. లోక్సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కోర్కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్ కమిటీలోని సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కోర్కమిటీ భేటీ ముగిసింది. లోక్సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై కోర్కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్ కమిటీలోని సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్లోని స్పీకర్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి శరద్యాదవ్, సుష్మాస్వరాజ్, అధ్వానీ, నామానాగేశ్వర్రావు, గుర్దాస్గుప్దా తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్కమిటీ భేటీ అయింది. సమావేశంలో ప్రధానంగా లోక్సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 407 పాయింట్లు లాభపడి 18,312 వద్ద ముగియగా, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 5,408 వద్ద ముగిసింది.
ఖాట్మండ్,(జనంసాక్షి): చైనా, నేపాల్ల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో చైనా నేపాల్లో తమ తొలి కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది.