జాతీయం

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కోర్‌కమిటీ భేటీ ముగిసింది. లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంపై కోర్‌కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్‌ కమిటీలోని సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.

స్పీకర్‌ అధ్యక్షతన మరోసారి అఖిలపక్షం భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ వాయిదా అనంతరం స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది.  సస్పెన్షన్ల తీర్మాణంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. భేటీలో సుష్మాస్వరాజ్‌, అద్వానీ, నామానాగేశ్వర్‌రావు, గురుదాస్‌ …

లోక్‌సభ 12గంటల వరకు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం ఫైళ్ల మాయంపై ప్రతిపక్షాలు నిరసన తెలుపడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా …

స్పీకర్‌ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లోని స్పీకర్‌ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి శరద్‌యాదవ్‌, సుష్మాస్వరాజ్‌, అధ్వానీ, నామానాగేశ్వర్‌రావు, గుర్‌దాస్‌గుప్దా తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ అయింది. సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ప్రతిష్ఠంభన, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం.

ఫైళ్ల గల్లంతుపై నేడు లోక్‌సభలో చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఫైళ్ల గల్లంతుపై ప్రధాని వివరణ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఉభయ సభల్లో …

అనిల్‌ అంబానీ వాంగ్మూలం నమోదు

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో సాక్షిగా హాజరైన అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని ఈ రోజు నమోదు చేశారు. టీనా అంబానీ రేపు హాజరవుతారని అనిల్‌ అంబానీ …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్లు లాభపడి 18,312 వద్ద ముగియగా, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 5,408 వద్ద ముగిసింది.

2జీ కేసులో కరుణానిధి భార్యకు వూరట

ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్‌కు వూరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది. 2జీ కేసులో దయాళు …

నేపాల్‌లో చైనా కాన్సులేట్‌

ఖాట్మండ్‌,(జనంసాక్షి): చైనా, నేపాల్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో చైనా నేపాల్‌లో తమ తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించబోతుంది.