జాతీయం

జాతీయ మీడియా కేంద్రం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): జాతీయ మీడియా కేంద్రాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమరశలు చేస్తే …

గుజరాత్‌ డీజీపీ అమితాబ్‌ కన్నుమూత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ డీజీపీ అమితాబ్‌ పాఠక్‌ కన్నుమూశారు. ఆయన 1977 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. పాఠక్‌ 2015 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలో అహ్మదాబాద్‌ …

సోనియాతో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణపై వెనక్కి తగ్గేదే లేదు : చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు. …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 206 పాయింట్లు లాభపడి 18,519 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 5471 వద్ద ముగిసింది.

రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.

ఢిల్లీ కోర్టుకు టీనా అంబానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ ఇవాళ ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. 2జీ కేసులో సాక్షిగా టీనా అంబానీ హాజరయ్యారు.

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ నుంచి  12 మంది సీమాంధ్ర ఎంపీలను స్పీకర్‌ సభ నుంచి బయటకు పంపించిన …

లోక్‌సభ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనలు లోక్‌సభలో కొనసాగుతున్నాయి. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

ప్రధానితో కమల్‌నాథ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్‌నాథ్‌ భేటీ అయ్యారు.