జాతీయం

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అడ్డుకోవద్దు: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అడ్డుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని …

దిగ్విజయ్‌తో భేటీ అయిన కేవీపీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్‌తో కేవీపీ చర్చించినట్లు సమాచారం.

తెలంగాణపై మరోమాట లేదు: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై మరోమాట లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో …

సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఆరుగురు మావోయిస్టులకు అరెస్టు చేసిన పోలీసులు

చత్తీస్‌గడ్‌,(జనంసాక్షి): రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లా చౌడి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు  ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

పాటియాల కోర్టు వద్ద ఉగ్రవాది తుండాపై దాడి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పాటియాల హౌజ్‌ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్‌ కరీం తుండాపై దాడి జరిగింది. ఇవాళ కోర్టు ఆవరణలో తుండాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. …

ఢిల్లీలో ఆహారభద్రత కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలో ఆహార భద్రత కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించారు. దీంతో దేశంలో ఆహారభద్రత అమలు జరిపిన తొలిరాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.

పాక్‌కాల్పులను తిప్పి కొట్టిన భారత జవాన్లు

జమ్మూ కాశ్మీర్‌,(జనంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మళ్లీ భారత సరిహద్దులోల కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పూంఛ్‌ జిల్లాలోని హమీర్‌పూర్‌, మేంధర్‌ …

లోక్‌సభ ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు రక్షాబంధన్‌ సెలవు కావడంతో సభ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు