జాతీయం
రేపటికి వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ రేపటికి వాయిదా పడింది. భాజపా సభ్యుడు దిలీప్సింగ్ జుదేవ్ మృతికి సంతాపం తెలిపిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం
జమ్మూ,(జనంసాక్షి:) జమ్మూ కాశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9 గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్లోని క్విష్టార్లోని భూకంప కేంద్రకాన్ని అధికారులు గుర్తించారు.
ఐబీఎల్లో నేటి మ్యాచ్లు
ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్లో భాగంగా నేడు హైదరాబాద్ హాట్షాట్స్ జట్టు పుణె పిస్టర్స్తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈఎస్పీఎన్, స్టార్స్పోర్ట్స్లో మ్యాచ్ ప్రసారం కానుంది.
తాజావార్తలు
- దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత
- జైళ్లలో కులవివక్షపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
- ఉపసర్పంచ్ బి మహేష్ నాయుడు సన్మానించిన నవదీపు సాయి
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- మరిన్ని వార్తలు