జాతీయం

ఫైళ్లు గల్లంతు కాలేదు, గల్లంతు చేశారు :జైట్లీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు మాయమవడంపై మండిపడింది. ఇవాళ రాజ్యషభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యుడు అరుణ్‌ జైట్లీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఫైళ్లు గల్లంతు కాలేదని, మాయం చేశారని …

నేడు ఆంటోని కమిటీ ముందుకు సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ ఇవాళ ఉదయం హస్తిన చేరుకున్నారు. రాష్ట్ర విభజనపై ఆయన మరిన్ని వివరాలతో ఆంటోని కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని …

రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఛైర్మన్‌ …

బొగ్గు ఫైళ్ల అదృశ్యాన్ని లేవనెత్తిన బీజేపీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయసభల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఫైళ్ల అదృష్యాన్ని బీజేపీ లేవనెత్తింది. ఫైళ్ల అదృశ్యంపై ప్రధాని సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌, …

దస్త్రాల గల్లంతుపై దద్ధరిల్లిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతుపై ఇవాళ లోక్‌సభ దద్దరిల్లింది. వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బొగ్గు కుంభకోణం దస్త్రాల గల్లంతు అంశాన్ని భాజపా …

10 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ పది నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కిద్ది సేపటికే బొగ్గు కుంభకోణానికి సంబంధించి దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు …

ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయ సభలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. బీహార్‌లోని ధమారా రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన రుర్ఘటనలో మృతి చెందిన భక్తులకు ఉభయ …

నేడు టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ ఉదయం 9 గంటలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సామావేశంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో జరగనుంది. సామావేశానికి ఎంపీలు, …

రూ. 63 కి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత కనిష్ఠస్థాయికి పడిపోయింది. సోమవారం సాయంత్రానికి ఇది రూ. 63 కి పడిపోవడం గమనార్హం.

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల బృందం ఢిల్లీ చేరుకుంది. ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఆంటోని  కమిటీని కలువనుంది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ …