సీఆర్పీఎఫ్ కొత్త సారథిగా దిలీప్ త్రివేది
ఢిల్లీ,(జనంసాక్షి): సీఆర్పీఎఫ్ నూతన సారథిగా సీనియర్ ఐపీఎల్ అధికారి దిలీప్ త్రావేది నియమితులయ్యారు.
ఢిల్లీ,(జనంసాక్షి): సీఆర్పీఎఫ్ నూతన సారథిగా సీనియర్ ఐపీఎల్ అధికారి దిలీప్ త్రావేది నియమితులయ్యారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్సింగ్ ఆర్థిక శాఖ అధికారులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. సమావేశంలో రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల నష్టాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ముంబై,(జనంసాక్షి): ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పత్పర్గంజ్లోని కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.