జాతీయం

సీఆర్‌పీఎఫ్‌ కొత్త సారథిగా దిలీప్‌ త్రివేది

ఢిల్లీ,(జనంసాక్షి): సీఆర్‌పీఎఫ్‌ నూతన సారథిగా సీనియర్‌ ఐపీఎల్‌ అధికారి దిలీప్‌ త్రావేది నియమితులయ్యారు.

ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక శాఖ అధికారులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. సమావేశంలో రూపాయి పతనం, స్టాక్‌ మార్కెట్ల నష్టాలపై చర్చించనున్నట్లు సమాచారం.

నష్టాల్లోనే ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 756 పాయింట్లు నష్టపోయి 18611 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 234 పాయింట్లు నష్టపోయి …

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై,(జనంసాక్షి): ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.

సింధురక్షక్‌ నుంచి మూడు మృతదేహాలు లభ్యం

ముంబయి,(జనంసాక్షి:) ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సింధురక్షక్‌ జలాంతర్గామి నుంచి ఈ రోజు మూడు మృతదేహాలను వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు నావికాదళం …

కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ రూ. 62 లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో …

బాలకోట్‌లో కాల్పులకు పాల్పడిన సైన్యం

జమ్మూ కాశ్మీర్‌,(జనంసాక్షి): జమ్మూ కాశ్మీర్‌లోని మేంధార్‌, బాలకోట్‌లో పాక్‌ సైన్యం మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయడినట్లు సమాచారం. పాక్‌సైన్యం చర్యను భారత సైన్యం …

పత్‌పర్‌గంజ్‌లోని కర్మాగారంలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పత్‌పర్‌గంజ్‌లోని కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సాయంత్రం 6 గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై వారు చర్చించనున్నారు. …

పాట్నాలో భారీ అగ్నిప్రమాదం

బీహార్‌(జనంసాక్షి): పాట్నాలోని ప్లాపిటోరియంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుంది. ప్లానిటోరియంలో పలువురు చిక్కుకున్నట్లు …