జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రూపాయి విలువ  మరింతగా పడిపోయింది. …

నేడు ఆంటోని కమిటీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఈ రోజు ఢిల్లీలో ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు కమిటీ ముందుకు హాజరై రాష్ట్ర విభజనపై …

జంతర్‌మంతర్‌ వద్ద విశాలాంధ్ర మహాసభ నేతల ధర్నా

ఢిల్లీ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ నేతలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు ధర్నాలో పాల్గొని రాష్ట్రాన్ని …

ఉగ్రవాది అబ్దుల్‌ కరీం తుండా అరెస్టు

న్యూఢిల్లీ : అష్కరే తోయిబాకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు అబ్దుల్‌ కరీం తుండా (70)ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో సంచరిస్తుండగా …

ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలోఉన్న తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తెలుగు ఉద్యోగుల ఆందోళనకు ఏపీ ఉద్యోగులు కూడా సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని …

పడవ ప్రమాదంలో ఒకరి మృతదేహం లభ్యం

బీహార్‌ : ముంగేర్‌ వద్ద గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో ఒకరి మృత దేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. ఘటనా …

మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

కాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్‌ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంచ్‌, బి.జి. సెక్టార్‌ వద్ద పాక్‌ సైనికులు గంట పాటు కాల్పులు జరిపారు. …

గంగానదిలో పడవ బోల్తా : 25 మంది గల్లంతు

బీహార్‌ : ముంగేర్‌లోని గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు …

1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాదు

న్యూఢిల్లీ,(జనంసాక్షి):1991 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతమయ్యే ప్రశ్నే లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు భరోసా కల్పించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచీకరణ దృష్ట్యా ప్రతికూలతు లేవని …

మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

శ్రీనగర్‌,(జనంసాక్షి): సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ బలగాలు మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. శుక్రవారం రాత్రి పూంచ్‌ జిల్లాలోని మంథార్‌, హామిపూర్‌ ప్రాంతాల్లో పాకిస్థాన్‌ సైనికులు …