జాతీయం

బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం …

ఏఎంయూపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

అలీగ‌ఢ్‌ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా క‌ల్పించే కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వ‌డాన్ని నిరాక‌రిస్తూ 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును …

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి …

ఈ రూపాయి నోటు ఉంటే రూ.7 లక్షలు మీ సొంతం!

నేటి కాలంలో పాత నాణేలు, పాత నోట్లకు డిమాండ్ ఉంది. అయితే మీకు పైన కనపడే రూపాయి నోటు ధర కాయిన్ బజార్ ప్లాట్‌ఫారమ్‌ లో దాదాపు …

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్‌కు …

వాణిజ్య /రవాణా వాహన చోదకులకు ఉపశమనం కలిగించే కీలకమైన తీర్పు: సుప్రీంకోర్టు

  ఢిల్లీబీ ఎల్ ఏం వి డ్రైవింగ్ లైసెన్స్ తో రవాణా వాహనాలను నడపవచ్చు అని వాహన చోదకులకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఉపశమనం కలగనుంది. తేలికపాటి …

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ …

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు కొనసాగించే వీలుంది. కాగా, ఈ సమావేశాల్లో వక్ఫ్ …

వయనాడ్‌లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు తాజాగా బీజేపీ తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ పేరును ప్రకటించింది. ఇక్కడినుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ …

త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్:     చర్లపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను …