జాతీయం

ప్రధానితో ఏకే ఆంటోని భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రక్షణ మంత్రి ఏకే ఆంటోని భేటీ అయ్యారు. పూంచ్‌ వద్ద పాక్‌ సైన్యం భారత జవాన్లపై కాల్పులు జరపిన ఘటనపై చర్చించినట్లు సమాచారం. …

లోక్‌సభ మ. 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్‌ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు …

లోక్‌సభ మ. 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధాయహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేయడం, పాక్‌ కాల్పుల ఘటనపై భిన్న ప్రకటనలు …

రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ: పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లపై దాడికి సంబంధించి విభిన్న ప్రకటనలపై రాజ్యసభలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తన్నట్లు …

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త గవర్నర్‌గా రఘురాం రాజన్‌ను నియమించారు. సెప్టెంబర్‌ నాలుగున పదవీ విరమణ దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురాం రాజన్‌ బాధ్యతలు …

12గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పూంచ్‌ సెక్టార్‌లో భారత జవాన్లపై కాల్పుల ఘటన పార్లమెంటును కుదిపేసింది. జవాన్లపై దాడికి సంబంధించి రక్షణశాఖ విరుద్ధప్రకటనలపై ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై …

తెలంగాణపై వెనక్కి తగ్గం: సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెగేసి చెప్పారు. ఇవాళ ఆమెను కలిసిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి …

క్రమంగా తగ్గుతున్న ధవళేశ్వరం ఆనకట్ట

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.9 అడుగులకు చేరింది.

పాక్‌ దాడిని ఖండిస్తున్నాం: మంత్రి ఏకీ ఆంటోనీ

న్యూఢిల్లీ: నిన్న రాత్రి పాక్‌ సైనికులు భారత సైనికులపై జరిపిన కాల్పులపై భారత ప్రభుత్వం స్పందించింది. పాక్‌ సైనికులు జరిపిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్టు రక్షణ …

4గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య సభ సజావుగా సాగకపోవడంతో ఛైర్మన్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.