జాతీయం

తెలంగాణ ఏర్పాటుపై ద్విసభ్య కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం చకచక పనులను ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పర్యవేక్షించేందుకు కేంద్ర రక్షణ  మంత్రి ఏకే ఆంటోని, కాంగ్రెస్‌ …

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. లోక్‌సభలో ఆహార …

నిర్భయ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సమూహిక అత్యాచారం కేసులో బాల నేరస్థుడికి శిక్ష ఖరారైంది. ఢిల్లీ జువైనల్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ ఘటనలో …

26 జీవోల కేసులో మంత్రులకు ఊరట

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులకు 26 జీవోల కేసులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో మంత్రులను, ఐఏఎస్‌లను నిందితులుగా చేర్చాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది …

మూడింటికి వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ: రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సమైక్యాంధ్ర నినాదాలు మరోసారి మిన్నంటాయి. దాంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం మూడుగంటలకు వాయిదా వేశారు.

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం …

తిరిగి ప్రారంభం అయిన సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ, రాజ్యసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ, జింబాబ్వే వన్డే సిరీస్‌ గెలుచుకున్న టీమిండియాకు లోక్‌సభ …

స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మరోవైపు తమ ప్రాంత ప్రయోజనాలు కాపాగాలని, రాష్ట్రన్ని విడదీయొద్దని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు నినాదాలు …

ప్రారంభించనున్న ‘ప్రేమ’పై ప్రత్యేక కోర్సు

కోల్‌కతా: ఇక్కడి ‘ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో ప్రేమ అంశంపై కొత్త కోర్సును ప్రారంభించనున్న కోర్సులో ఇది ఒకటని వివరించారు. ‘ప్రేమ’ తాలూకు సామాజిక కోణాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రధానంగా …

వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సభ్యులు సభలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది.