జాతీయం

రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు. దానికి తోడు భారత సైనికులపై పాక్‌ సేవలు కాల్పులు …

చైనా, పాక్‌ నుంచి దేశ భద్రతకు ముప్పుపొంచి ఉంది: ములాయం

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌ నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఎస్పీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ పేర్కొన్నారు. భారత జవాన్ల మృతిపై ఆయన లోక్‌సభలో …

భారత జవాన్లకు నివాళులర్పించిన లోక్‌సభ

న్యూఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో పాక్‌ సైన్యం చేతిలో ఆసువులు బాసిన భారత జవాన్లకు లోక్‌సభ నివాళులర్పించింది. జమ్మూకాశ్మీర్‌లోకి పూంచ్‌ వద్ద పాకిస్థాన్‌ సైన్యం జరిపిన …

ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా లోక్‌సభ

న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వాయిదా పడింది. తెలంగాణను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది దీంతో …

జనాన్ల మృతికి నివాళులర్పించిన: సీఎం నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత జవాన్లకు గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. కేంద్ర …

కాశ్మీర్‌లో జరిగిన కాల్పులపై రాజ్యసభలో డిమాండ్‌ చేస్తున్న బీజేపీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ వద్ద ఈ ఉదయం పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై చర్చ …

పాక్‌ సైన్యం దాడిలో భారత జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లోని చకందాబాద్‌ వద్ద భారత బలగాలపై పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.

నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 185 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.

ఐదుగురు దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

కాకినాడ : హర్యానాకు చెందిన ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కాకినాడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి రెండు కిలోల బంగారం …

ఇసుక తవ్వరాదు: హరిత ట్రిబ్యునల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణకు హరిత ట్రిబ్యునల్‌ గట్టి నిబంధనలు విధించింది. ఈ మేరకు కఠిన ఉత్తర్వలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా దేశంలో ఎక్కడా ఇసుక …