జాతీయం

1060 కిలోల గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

విశాఖ: జిల్లాలోని రోలుగుంట మండలం నిండుగొండ వద్ద 1060 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీవును స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్టు చేశారు. …

సోనియాను కలిసిన పొన్నాల లక్ష్మయ్య

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ అంశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పొన్నాల సోనియాకు వివరించినట్లు …

స్వయంప్రతిపత్తిపై సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): స్వయం ప్రతిపత్తికి సంబంధించి సుప్రీంకోర్టు సీబీఐని మరోసారి ఆదేశించింది. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు అంశాలను ఎవరితోను పంచుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విషయంలో వాస్తవాలు వెలికి …

217 ఐఐటీ సీట్లు ఖాళీ

కోల్‌కత్తా: ఐఐటీ మోజు తగ్గడమో, మరో కారణమో తెలియదుకానీ మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కూడా దేశవ్యాప్తంగా 16 ఐఐటీల్లో మొత్తం 217 సీట్లు ఇంకా భర్తీ …

హసన్‌అలీకి బెయిల్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ,(జనంసాక్షి): మనీల్యాండరింగ్‌ కేసులో నిందితుడు హసన్‌అలీ బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించింది.

99 తుపాకులతో పాటు ఇద్దరు అరెస్టు

ఢిల్లీ : కారులో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులతో పాటు ఇద్దర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనిల్‌ అంబానీకి సమన్లపై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సాక్ష్యమిచ్చేందుకు అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీలకు సమన్లు జారీ చేయాలని సీబీఐ దాఖలు చేసిన …

గ్రెనేడ్‌ పేలి ఇద్దరు పోలీసులకు గాయాలు

జమ్మూకాశ్మీర్‌: శ్రీనగర్‌లో గ్రెనేడ్‌ పేలి ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

బీటలు వారిన కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం ఏఎస్‌ఐ ప్రాథమిక సర్వేలో వెల్లడి

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో గత నెలలో సంభవించిన వరద బీభత్సం  కారణంగా కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం అక్కడక్కడా బీటలు వారిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన …

బాలనేరస్థులు వయోపరిమితి పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : బాల నేరస్థుల వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.