జాతీయం
బీజింగ్ విమానాశ్రయంలో బాంబు పేలుడు
బీజింగ్,(జనంసాక్షి): చైనా రాజధాని బీజింగ్ విమానాశ్రయంలో బాంబు పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మయన్మార్లో స్వల్ప భూకంపం
మయన్మార్,(జనంసాక్షి): మయన్మార్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది.
నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్,(జనంసాక్షి): కాశ్మీర్లోయలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కర్ఫ్యూ కారణంగా రెండో రోజు అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది.
సినీ గేయ రచయిత వాలీ కన్నుమూత
చెన్నై,(జనంసాక్షి): ప్రఖ్యాత సినీ గేయ రచయిత వాలీ(85) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 దశాబ్దాలుగా ఆయన 10 వేల పాటల వరకు రాశారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు