జాతీయం

టీటీ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించిన భారత్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దక్షిణాసియా టీటీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంకపై 3-0 పాయింట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. శ్రీలంక క్రీడాకారిణి సిరిసేనపై 11-1, 12-10, 11-5 పాయింట్ల తేడాతో రాష్ట్ర …

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ పంచాయితీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ముందు జరిగిన హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు కాంగ్రెస్‌ మద్దతుదారులు మృతిచెందారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన …

సంజయ్‌దత్‌కు జైలులో వైద్య పరీక్షలు

పుణె,(జనంసాక్షి): ఎరవాడ జైలులో ఉన్న బాలివుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు వైద్యులు శనివారం నాడు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. షెడ్యూలులో భాగంగానే వైద్య పరీక్షలు చేశామని, ఆయనను …

బీజింగ్‌ విమానాశ్రయంలో బాంబు పేలుడు

బీజింగ్‌,(జనంసాక్షి): చైనా రాజధాని బీజింగ్‌ విమానాశ్రయంలో బాంబు పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మయన్మార్‌లో స్వల్ప భూకంపం

మయన్మార్‌,(జనంసాక్షి): మయన్మార్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది.

నడిరోడ్డుపై యువతి సజీవ దహనం

లక్నో,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువతిని నడిరోడ్డుపై సజీవ దహనం చేశారు. బిజనూర్‌ జిల్లా ముద్దూరులో ఈ దారుణ ఘటన జరిగింది. అయిదారుగురు దుండగులు నడిరోడ్డుపై యువతిని …

హిందుత్వ ఆధారంగా బీజేపీకి మద్దతు: ఉద్దవ్‌ థాకరే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికే తన మద్దతని శివసేన నేత ఉద్దవ్‌ థాకరే ప్రకటించారు. మోడి అభ్యర్థిగా తాను ఇంతవరకు వ్యతిరేకించలేదని చెప్పారు. …

నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌,(జనంసాక్షి): కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కర్ఫ్యూ కారణంగా రెండో రోజు అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోయింది.

డోపింగ్‌టెస్ట్‌లో విఫలమైన సాంగ్వన్‌

ముంబయి,(జనంసాక్షి): కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ప్రదీప్‌ సాంగ్వన్‌ ఐపీఎల్‌ సందర్భంగా నిర్వహించిన డోపింగ్‌ విఫలమయ్యాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మొదటి విడత పరీక్షలు పూర్తయ్యాయి. రెండో విడత …

సినీ గేయ రచయిత వాలీ కన్నుమూత

చెన్నై,(జనంసాక్షి): ప్రఖ్యాత సినీ గేయ రచయిత వాలీ(85) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 దశాబ్దాలుగా ఆయన 10 వేల పాటల వరకు రాశారు.