జాతీయం
సోనియాతో స్పీకర్ నాదేండ్ల మనోహర్ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర శాసనసభా స్పీకర్ నాదేండ్ల మనోహర్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సరిస్థితులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
బీహార్,(జనంసాక్షి): గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సరన్ జిల్లాలోని జనతా బజార్లో చోటు చేసుకుంది.
కృష్ణా పశ్చిమ కాలువకు నీటి విడుదల
విజయవాడ: కృష్ణాడెల్టాలోని పశ్చిమ కాలువకు ఈరోజు ఉదయం ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేశారు.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు