జాతీయం

యూపీ మంత్రివర్గాన్ని విస్తరించిన అఖిలేష్‌ యాదవ్‌

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. దీంతో యూపీ మంత్రుల సంఖ్య 60 కి చేరుకుంది. మంత్రులను నరద్‌ రాజ్‌, కైలాష్‌ …

కేంద్రం, పశ్చిమబెంగాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి …

కేంద్రం, పశ్చిమబెంగాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్రం, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి …

సోనియాతో స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సరిస్థితులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఐడీకార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గుర్తింపు కార్డు ఉంటేనే యాసిడ్‌ అమ్మాలన కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యాసిడ్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు …

యాసిడ్‌ దాడులపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ దాడులపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. యాసిడ్‌ దాడి బాధితులకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాలను సుప్రీకోర్టు ఆదేశించింది. యాసిడ్‌ దాడి …

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి

బీహార్‌,(జనంసాక్షి): గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సరన్‌ జిల్లాలోని జనతా బజార్‌లో చోటు చేసుకుంది.

నీట్‌ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: నీట్‌ నోటిఫికేషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు నీట్‌ రద్దు చేయాలని తీర్పునిచ్చారు. నీట్‌ నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని న్యాస్థానం …

కారుపై చెట్టు విరిగిపడటం వల్ల నలుగురు మృతి

మహారాష్ట్ర: నాగర్‌సోల్‌ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌సోల్‌ నుంచి షిరిడీ వైపు వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు …

కృష్ణా పశ్చిమ కాలువకు నీటి విడుదల

విజయవాడ: కృష్ణాడెల్టాలోని పశ్చిమ కాలువకు ఈరోజు ఉదయం ఇరిగేషన్‌ అధికారులు సాగునీరు విడుదల చేశారు.