జాతీయం

మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: బార్లలో నృత్యాలను నిషేధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. బార్లలో మహిళా నృత్యాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. …

ఐపీఓ విపణులకు కష్టకాలం: యు.కె. సిన్హా

న్యూఢిల్లీ: ఐపీఓ విపణులకు ప్రస్తుతం కష్టకాలం మొదలైందని సెబీ ఛైర్మన్‌ యు.కె. సిన్హా అన్నారు. పెరుగుతున్న ద్రవ్య లభ్యత కంపెనీలకు సవాల్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సజ్జన్‌కుమార్‌ అభ్యర్థనను హైకోర్టు …

సీఎం రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచగలరా: నారాయణ

విజయవాడ: 23 జిల్లాల్లో కాంగ్రెస్‌ని ఐక్యంగా ఉంచలేని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బ్యాట్స్‌మెస్‌, బౌలర్ల …

స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ చర్యలతో రూపాయి విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ రూ.59.35 …

ఆటగాళ్లు మోసం చేశారని రాహుల్‌ ద్రవిడ్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ వివరణకు పోలీసులు రికార్డు చేశారు. ఆటగాళ్లు తనను మోసం చేశారని పోలీసులకు రాహుల్‌ …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు: మంత్రి చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు ఆహ్వానించనున్నట్ల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. …

వడ్డీ రేటు సవరించిన ఆర్‌బిఐ

ముంబయి: రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకువడ్డీ రేటును గరిష్టంగా 10.25కు సవరించింది. ఈ నిర్ణయం తక్షణమే అములులోకి వస్తుందని తెలిపింది. 12 వేల …

అనుమానంతో అదుపులోకి తీసుకున్న భారీ నగదు

కర్ణాటక : కర్ణాటలోని దావణగేరె ప్రాంతంలో కెంచమ్మ అనే యాచకురాలి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మూటల కొద్దీ డబ్బు చూసి అనుమానంతో …