జాతీయం
ఐపీఓ విపణులకు కష్టకాలం: యు.కె. సిన్హా
న్యూఢిల్లీ: ఐపీఓ విపణులకు ప్రస్తుతం కష్టకాలం మొదలైందని సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా అన్నారు. పెరుగుతున్న ద్రవ్య లభ్యత కంపెనీలకు సవాల్గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
తాజావార్తలు
- భూమాత మెచ్చే నాయకుడు సుధాకర్ గౌడ్ గారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడూ
- డీఎస్సీ ఫలితాలు విడుదల
- నా వారసులు వీరే: నందమూరి బాలకృష్ణ
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- మరిన్ని వార్తలు