జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో నాదెండ్ల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో స్పీకర్‌& నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

బాలనేరస్థుల వయోపరిమితి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బాల నేరస్థుల వయోపరిమితిని తగ్గించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

ఢిల్లీలో 99 తుపాకులు స్వాధీనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి):ఢిల్లీలో అక్రమంగా తరలిస్తున్న 99 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 80 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా లాభాంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా భీమ్‌సేన్‌ బస్సీ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి భీమ్‌సేన్‌ బస్సీ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ జులై 31న పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో బస్సీని …

రాష్ట్రంలో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా …

బుద్ధగయ పేలుళ్ల కేసులో అనుమానితుడి చిత్రం విడుదల

ఢిల్లీ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో పది రోజుల క్రితం జరిగిన వరుసు పేలుళ్ల కేసులో అనుమానితుల ఛాయాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు విడుదల చేసింది. ప్రత్యక్ష …

ఆగంతుకుల కాల్పులకు గురైన కేంద్ర మంత్రి

కోల్‌కతా: కేంద్ర మంత్రి అబూ హసెం ఖాన్‌ చౌధురిపై ఆగంతుకులు కాల్పులు జరిపారు. అయితే ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని సురక్షితంగా ఉన్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని …

బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదు:మంత్రి చిదంబరం

ఢిల్లీ : బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ…. విదేశాలతో మనం జరిపే లావాదేవీలపైనే …

ప్రారంభమైన వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు

ఢిల్లీ: వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. 1962 ఒప్పందం ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది తన వాదనలు వినిపించారు. …