దిగ్విజయ్సింగ్తో నాదెండ్ల భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్తో స్పీకర్& నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్తో స్పీకర్& నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): బాల నేరస్థుల వయోపరిమితిని తగ్గించాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 80 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 10 పాయింట్లకు పైగా లాభాంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.