సోనియాతో ముగిసిన సీఎం భేటీ
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాలపై నేతలు చర్చించారు.
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై సోనియాతో సీఎం చర్చిస్తున్నారు.
చెన్నై: ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నైలో పోలీసులు 8 చోట్ల సోదాలు చేపట్టారు. ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.