జాతీయం

సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో సీఎం చర్చించినట్లు సమాచారం.

సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాలపై నేతలు చర్చించారు.

చెన్నైలో ఆరుగురు క్రికెట్‌ బూకీలు అరెస్ట్‌

చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ తరోపణల నేపథ్యంలో చెన్నై పోలీసులు శుక్రవారం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆరుగురు బుకీలను అరెస్ట్‌ చేశారు. అయితే …

సోనియాతో భేటీకానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆరోపణలున్న మంత్రుల తొలగింపు వ్యవహారం, మంత్రికవర్గ …

సోనియాతో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై సోనియాతో సీఎం చర్చిస్తున్నారు.

నేలచూపులు చూస్తున్న పసిడి

ముంబయి, జనంసాక్షి: బంగారం ధరలు వరుసగా నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌ బలపడటం వల్ల ఔన్స్‌ గొల్డ్‌ ధర 3 డాలర్లు నష్టపోతూ 1382 డాలర్లకు సమీపంలో ట్రేడవుతుంది. …

ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. చెన్నైలో 8 చోట్ట సోదాలు

చెన్నై: ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో చెన్నైలో పోలీసులు 8 చోట్ల సోదాలు చేపట్టారు. ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్‌

ముంబై, జనంసాక్షి: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై శిక్షకు గురైన నిందితుడు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కోర్టులో లొంగిపోయారు. సప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ …

ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం, బొత్స

న్యూఢిల్లీ: ఈ రోజు రాత్రి 7 గం.లకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స …