జాతీయం

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.

ఆజాద్‌తో సమావేశం కానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై …

120 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ: రోలుగుంట మండలం నందివంపు వద్ద రూ. 12లక్షల విలువైన 120  కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

సోనియాతో కేకే భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.కేశవరావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ దాదాపు సంవత్సరం తరువాత సోనియాను కలిసినట్లు చెప్పారు. …

కాసేపట్లో ఆజాద్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాసేపట్లో భేటీ కానున్నారు. పార్టీ అంశాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించేందుకు బొత్స ఈరోజు …

సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై

ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని …

కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే శాసనసభ, స్థానికసంస్థల నిర్వీర్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విజయవాడ : కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. ఈరోజు …

ఆజాద్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ : కేంద్రం మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా …

నష్టాలతో ప్రారంభమెన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌సీ సెన్సెక్స్‌ 51 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయాయి.

వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలి: మంత్రి ఆనం

విజయవాడ: వైఎస్‌ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేశారు. వైఎస్‌ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.500 కోట్ల బకాయిలు …