ఆజాద్తో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
విశాఖ: రోలుగుంట మండలం నందివంపు వద్ద రూ. 12లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
ముంబయి: నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్సీ సెన్సెక్స్ 51 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయాయి.