జాతీయం

తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన అర్హతలేని వారిని తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా …

రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ …

చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం

న్యూఢిల్లీ : భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రధాని …

రాష్ట్రపతిని కలిసిన తెదేపా బృందం

న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై తెదేపా బృందం రాష్ట్రపతిని కలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణె వారియర్స్‌

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌ -6లో భాగంగా పుణె వారియర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య ఇవాళ్లి మ్యాచ్‌ మరికాసేట్లో ఆరంభం కానుంది. టాన్‌ కానుంది. పుణె జట్టు …

నావ్యాఖ్యల్ని తప్పుగా అర్థంచేసుకున్నారు. పీసీ చాకో

ఢిల్లీ, జనంసాక్షి: వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారని, యూపీఏ జాతీయ అజెండాలో తెలంగాణ అంశం ముఖ్యమైనదని కాంగ్రెస్‌ నేత పీసీ చాకో అన్నారు. చర్చల ప్రక్రియ మగిసిన …

ఇన్ఫోసిస్‌పై తాజాగా మరో 582 కోట్ల పన్ను భారం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆదాయపనున్న శాఖ ఇన్ఫోసిన్‌పై తాజాగా 2009 సంవత్సరానికి గాను రూ. 582 కోట్ల ట్యాక్స్‌ డిమాండ్‌ నోటీస్‌ పంపించింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ …

ఐపీఎల్‌లో నేడు

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు పుణె, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. హైదరాబాద్‌ …

చైన్నెలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

చైన్నె , జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ పై చర్చించేందుకు బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ చైన్నెలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో బీసీసీఐ  కొన్ని కఠిన నిర్ణయాలు …

సెప్టెంబర్‌లో అమెరికా పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టనున్నారు. మన్మోహన్‌ వాషింగ్ఘన్‌తో పాటు న్యూయార్క్‌లో పర్యటిస్తారు. …