జాతీయం

సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 15 లోగా కోర్టులో లొంగిపోవాలని సంజయ్‌ను కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురి …

సంజయ్‌దత్‌ పున: సమీక్ష పిటీషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

ఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ పెట్టుకున్న పున:సమీక్ష పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ విచారణార్హం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. సంజయ్‌తో పాటు మరో ఆరుగురు నిందితుల …

సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు

న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంకోర్టును మెదక్‌ , వరంగల్‌, కృష్ణా జిల్లాల బాధితులు ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి , ఎస్‌కేఎస్‌ సూక్ష్మరుణ …

ఈవీఎంల పనితీరుపై ఈసీ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఈవీఎంల పనితీరు, నూతన విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెదేపా తరపున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, …

మళ్లీ బీజేపీలో చేరను: యెడ్యూరప్ప

బెంగళూరు, జనంసాక్షి: మళ్లీ బీజేపీలో చేరబోనని కేజేపీ అధినేత, కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పా అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ …

విజయ్‌సింగ్లాకు 20వరకు జుడిషియల్‌ కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి కేసులో ఆరోపణలెదుర్కొంటోన్న విజయ్‌సింగ్లాకు ఢిల్లీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఇవాళ కేసును పరిశీలించిన న్యాయస్థానం సింగ్లాతో సహా ఐదుగురు జుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. …

కోర్టులో హాజరుకానున్న నీరా రాడియా

ఢిల్లీ : మాజీ కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ నీరారాడియా మే 28న ఢిల్లీ కోర్టులో హాజరుకానున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఆమె కోర్టును హాజరు …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

మొహాలీ:ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌ – పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మెదట ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. …

యూపీఏ సర్కారు విఫలమైందని విమర్శించిన సీపీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడపడంతో యూపీఏ సంకీర్ణ సర్కారు ఘోరంగా విఫలమయిందని సీపీఎం విమర్శించింది. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి ప్రతిపక్షాల కనీస డిమాండ్లకు …

ప్రధానితో భేటీ అయిన మంత్రి అశ్వనీ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వన్‌ కుమార్‌ కలిశారు. పార్లమెంట్‌ సౌత్‌ బ్లాకులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ …