జాతీయం

సెబీ ఎదుట హజరైన సుబ్రతారాయ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: డిపాజిట్లు సేకరించిన కేసులో సెబీ ఎదుట సహారా గ్రూపు సంస్థల చైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇవాళ హాజరయ్యారు. సుబ్రతారాయ్‌తో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌ అధికారులు …

ఢిల్లీలో రక్షణ కరువైందన్న బెంగాల్‌ సీఎం మమత

ఢిల్లీ, జనంసాక్షి:  ఢిల్లీలో రక్షణ కరువైందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన మమత ఇవాళ చిదంబరంతో భేటీ …

మలేషియా ఎన్నికలు మే 5న

కౌలాలంపూర్‌, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

నేటి నుంచి రష్యాలో షిండే పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, …

నేటి నుండి షిండే పర్యటన

న్యూడిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల …

లాభాలతో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 76 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్టకుపైగా లాభంతో కొనసాగుతోంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

బెంగళూరు, జనంసాక్షి:  ఐపీఎల్‌-6 లో భాగంగా చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నది.  

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

బెంగుళూరు : మూడో ఓవర్‌ తొలి బంతికే సన్‌రైజన్స్‌ జట్టు తొలివికెట్‌ కోల్పోయింది. 12 పరుగుల వద్ద అక్షత్‌ రెడ్డి ఆర్పీ సంగ్‌ బౌలింగ్‌ ఔట్‌ అయ్యాడు. …

దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడి అరెస్టు

న్యూఢీల్లీ : హత్యకు గురైన బీఎస్పీ నేత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడు నితీశ్‌ కుమార్‌ను ఢీల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు  చేశారు. తండ్రి …

రాజీనామా చేయకపోవడం శోచనీయం : ఎంపీ నామా

ఢీల్లీ : తప్పు చేశారని ఛార్జీషీటులో చెప్పినా, మంత్రులు రాజీనామా చేయకపోవడం శోచనీయమని తెదేపా ఎంపీ  నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు కొనసాగితే కేసును నీరుగార్చడం, తారుమారు …