జాతీయం

తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

తిరుపతి : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తరహాలో తిరుపతి స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్‌ బాపిరాజు, ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రైల్వే అధికారి తేజ్‌పాల్‌ సింగ్‌ చెప్పారు. …

క్షమాపణ చెప్పిన అజిత్‌ పవార్‌

ముంబై : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణ చెప్పారు. నీటి ఎద్దడిపై శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో …

మహిళాశక్తి కీలకమైనది : మోడీ

న్యూఢిల్లీ : ఆధునికి భారతదేశంలో మహిళశక్తి కీలకమైనదని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్‌ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ …

తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన అజిత్‌

ముంబయి, జనంసాక్షి: ‘డ్యామ్‌లో నీళ్లు లేకపోతే మూత్ర విసర్జన చేసి నింపాలా’ అంటూ రైతులను ఉద్ధేశించి చేసిన వాఖ్యలకు మహరాస్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణలు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 36 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా …

‘మరింత నవ్వించే శక్తిని ఇవ్వమని కోరుకున్నా’

తిరుమల : ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్టు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ …

అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట అభించింది. అమిత్‌షా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీరాం ప్రజాపతి కేసును మరో కేసుగా పరిగణించనవసరం …

షిర్డి-హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చోరీ

ముంబయి : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్తున్న బస్సుపై దోపిడీ దొంగలు విరుచుకుకపడ్డారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆర్టీసి గరుడ బస్సును ఈ రోజు …

నేడు కేంద్ర మంత్రితో భేటీకానున్న సీఎం

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు. గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరనున్నారు. నిన్న కేంద్ర …

ముఖ్యమంత్రితో భేటీ అయిన కావూరి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో కాంగ్రెస్‌ ఎంపీ కావూరి సాంబశివరావు సోమవారం సమావేశం అయ్యారు. ఆంధ్రాభవన్‌లో కావూరి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. అయితే …