జాతీయం

భూసేకరణ బిల్లుపై అఖిలపక్ష భేటీ

న్యూఢీల్లీ : భూసేకరణ బిల్లుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఢీల్లీలో ప్రారంభమైంది. ఈ భేటీలో తెదేపా తరపున ఎంపీ నామా నాగేశ్వవరావు …

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిర్ణయం:సర్వే

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రంలో 1,817 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యుల సలహాలు తీసుకుని ప్రాంతాల …

అంజలి ఆరోపణలపై స్పందించిన భారతీ

చెన్నై, జనంసాక్షి: సినీ నటి అంజలి చేసిన ఆరోపణలపై ఆమె పిన్ని భారతీదేవి స్పందించింది. అంజలి చేసిన ఆరోపణలన్నీ వాస్తవం కాదని తెలిపారు. అంజలి తన అక్క …

సంచలన వ్యాఖ్యాలు చేసిన సినీ నటి అంజలి

చైన్నై, జనంసాక్షి: వెండి తెరపై వెలుగుతున్న సినీ నటి అంజలికి తన పిన్ని భారతీదేవి విలన్‌గా మారింది. సినీ నటి అంజలి చైన్నైలో ఇవాళ సంచలన వ్యాఖ్యలు …

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు

బీహార్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని జామూయ్‌ జిల్లా బదిగ్రామ్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. సుమారు వంద మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నారని డిప్యూటీ ఎస్పీ …

అమ్మ అనే పిలుపుతోనే కమ్మదనం: సీఎం మోడీ

ఢిల్లీ, జనంసాక్షి: ఫిక్కీ మహిళ సదస్సులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని …

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

మచిలీపట్నం : కృష్ణా  విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు 23 అండర్‌ గ్రాడ్యుయేషన్‌  పరీక్షలు …

హోంమంత్రి షిండేతో భేటీకానున్న సీఎం కిరణ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశం చర్చిస్తున్నట్లు సమాచారం.

గవర్నర్‌పై మోదీ విమర్శ

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గుజరాత్‌ గవర్నర్‌ కమలా బేణివాల్‌ తొక్కిపెట్టారని ముక్యమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళలకు 50శాతం …

బీజేపీ అగ్రనేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ, బీజేపీ అగ్రనేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో చార్టెడ్‌ఫ్లైట్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, తదితరులు ఉన్నారు. బెంగళూరు ఎన్నికల …