జాతీయం

అత్యాచారయత్నం చేసి యువతిపై ఇనుప రాడుతో దాడి

న్యూఢిల్లీ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధానిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారాని యత్నించాడు. ప్రతిఘటించిన …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 26 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం …

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ …

అబ్బే ! నేనలా అనలేదు

ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది సత్తిబాబు సన్నాయి నొక్కులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్‌ …

కాంగ్రెస్సే లక్ష్యం.. ‘వెలి’వారం: టీజేఏసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని …

కిరణ్‌ తిరుగుటపా

ప్రకటన దిశగా కేంద్రం అడుగులు కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు …

భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, …

అదృశ్యమైన చిన్నారుల వివరాల సమర్పించనందుకు మండిపాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ : కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏటా వేల సంఖ్యలో …

50 ఏళ్ల రికార్డును అధిగమించిన వాన

ఢిల్లీ : ఫిబ్రవరి నెలలో 24 గంటల్లో పడిన వర్షపాతం లెక్కల్లో ఢిల్లీ ఈ సారి 50 ఏళ్ల రికార్డును అధిగమించింది. సోమవారం రాత్రినుంచి ఢిల్లీలో ఉరుములు, …