జాతీయం

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె పర్యటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద వైగో అరెస్టు న్యూఢిల్లీ/తిరుపతి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే భారత పర్యటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే …

సడక్‌ బంద్‌తో ఢిల్లీ కదలాలి

రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ …

ఇరానీ ట్రోఫీలో సచిన్‌ శతకం

ముంబయి: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ (108 బ్యాటింగ్‌ 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. ఫన్‌క్లాస్‌ కెరీర్‌లో సచిన్‌కిది శతకం. …

చిన్నారుల మృతిపై నోటీసులు జారీ

ఢిల్లీ: సఫ్ధార్‌జంగ్‌ ఆస్పత్రిలో చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. గత ఐదేళ్లలో 8200 మంది చిన్నారులు మృతి చెందడంపై ఈ ఆస్పత్రికి మానవ …

ఇందిరాగాంధీ విమాశ్రయంలో పనిచేయని రాడార్‌ వ్యవస్థ

ఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాడార్‌ వ్యవస్థ పనిచేయకపోవటంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో …

ఢిల్లీలో జనవరి నుంచి 60 స్వైన్‌ప్లూ కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో స్వైన్‌ప్లూ మరోసారి విజృంభిస్తోంది. ఈ జనవరి నుంచి వివిధ ప్రాంతాల్లో 60 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియా తెలిపారు. …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ముంబయిలో వంతెన కూలి ముగ్గురు మృతి

ముంబై, ఫిబ్రవరి7(జనంసాక్షి): ముంబైలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం బుధవారం …

నాగాలో పాగా వేస్తాం

ప్రజా సమస్యల పరిష్కారం ట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. ఈ విషయంలో తాము ఎన్నోసార్లు నిరూపించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. …