సీమాంధ్ర

సాక్షరభారత్‌ ఉద్యోగులను ఆదుకోవాలి

ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ విజయనగరం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ హెచ్చరించారు. …

రోడ్డుప్రమాదంలో దంపతులకు గాయాలు

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని భట్లమాగుటూరులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోడూరు మండల మిలిమంచిలిపాడు చెందిన తమ్మినీడి సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులు చేబ్రోలు …

గోదావరి దాటుతూ మునిగిపోయిన వ్యక్తి మృతి

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గోదావరి తీరం దాటుతుండగా.. ప్రమాదవశాత్తూ నీళ్ల లోతులోకి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునురు మండలంలోని …

భద్రతా వారాత్సవాల్లో రక్తదానం

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు శ్రీ సాయినాధ్‌ కళ్యాణ మండపంలో శుక్రవారం పోలీసు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ది ప్రైవేటు …

ఢిల్లీలో దీక్షతో చంద్రబాబు డ్రామాలు

– నాలుగున్నరేళ్లు లేనిది.. ఎన్నికల సమయంలో దీక్షలా? – వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తాం – కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ¬దా సాధిస్తాం – …

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

– ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌రావు విజయవాడ, ఫిబ్రవరి8 (జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో తనకు పోటీచేసే ఆలోచన లేదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే …

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: కామినేని

అమరావతి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తు ఉండటం …

సరైన వ్యక్తులకే టికెట్లు

– పార్టీనే సుప్రీం అని గుర్తుంచుకోవాలి – పార్టీకోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తా – ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి – ఢిల్లీలో ఉదయం …

ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. బీజేపీ కుట్రలు చేస్తుంది

– మా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు – ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు – మోదీ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడు – అవసరమైతే అవిశ్వాస …

గుర్తి తెలియని వాహనం ఢీకొని తల్లీ కుమారుడు మృతి

మృతులు నల్లగొండ జిల్లా వాసులుగా గుర్తింపు గుంటూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గుంటూరు శివారు బుడంపాడు సవిూపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని …