సీమాంధ్ర

స్పేయ్రర్లపై అవగాహన కరవు

రైతులకు సకాలంలో అందని మిషన్లు విజయవాడ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం విడుదలైన  నిధులతో యాంత్రీకరణ …

దున్న అన్నవాడే దున్నపోతు

బందర్‌ పోర్ట్‌కు సిఎం శంకుస్థాపన వైకాపా విమర్శలపై ఘాటుగా స్పందన విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తనను దున్న అన్నవాడు దున్నపోతని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. …

ఎసిబి వలలో అవినీతి అధికారి

కర్నూలు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మరో అవినీతి అధికారి అనిశా వలకు చిక్కాడు. కర్నూలు వ్యవసాయ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నగొల్లా రాజేష్‌ ఇంట్లో అనిశా అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి …

ఎపి సర్కార్‌ సంచలన నిర్ణయం

ఉద్యమ కేసుల ఎత్తివేతకు ఆదేశాలు అగ్రిగోల్‌ బాధితులకు 10వేల లోపుచెల్లింపులు అమరావతి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ …

ఆటోను ఢీకొన్న లారీ: పదిమందికి గాయాలు

ఒంగోలు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):   జంక్షన్‌ రహదారికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ బ్యానర్‌ వల్ల రోడ్డు ప్రమాదం సంభవించిన ఘటన గురువారం ఉదయం  ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలో చోటు చేసుకుంది. …

మండలి గౌరవాన్ని కాపాడుతా: షరీఫ్‌

అమరావతి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఎపి శాసన మండలి చైర్మన్‌గా టిడిపి సీనియర్‌ నేత ఎంఎ.షరీఫ్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవం …

ఉపాధ్యాయులకు అండగా సిపిఎం

అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి: మధు విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఉపాధ్యాయుల ఉద్యమానికి సిపిఎం అండగా ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఉదయం …

అన్నా క్యాంటీన్‌ ప్రారంభం

కాకినాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా తుని మునిసిపాల్టీ పరిధిలోని స్ధానిక రాజా బహుదూర్‌ మునిసిపల్‌ పార్కు ఆవరణలో అన్నా క్యాంటీన్‌ ను గురువారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ …

శ్రీవారిని దర్శించుకున్న రమణాచారి

తిరుమల,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదా,టిటిడి మాజీ ఇవో డాక్టర్‌ కెవి రమణాచారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని …

15న జనసేన-లెఫ్ట్‌ పార్టీల ఉమ్మడి సభ

విజయనగరం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): సిపిఎం-సిపిఐ-జనసేన ల ఆధ్వర్యంలో ఈ నెల 15 న నిర్వహించనున్న ‘ ప్రత్యామ్నాయ రాజకీయ సభ ‘ వాల్‌ పోస్టర్లను గురువారం విడుదల చేశారు. కురుపాం …