ఆదిలాబాద్

ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి …

భారతీయులుగా గర్విద్దాం

75 ఏళ్ల పండుగలో భాగస్వాములు  అవుదాం జాతీయ స్ఫూర్తిని ప్రపంచాన్ని చాటుదాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి …

సామాజిక సేవల్లో కోవిడ్ వాలంటీర్లు.

ఫోటో రైటప్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న బూరం స్వాతి. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) కరోన వైరస్ వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో సాటి మనుషులను ఆదుకోవడానికి ఏర్పడ్డ …

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

ఫోటో రైటప్: నగదు అందజేస్తున్న ట్రస్ట్ సభ్యులు. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన బూరం స్వాతి ఫార్మా ప్రవేశ పరీక్ష …

ర్యాలీని విజయవంతం చేయండి

మందమర్రి సిఐ ప్రమోద్ రావు   రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ గణపతి దేవాలయంలో మందమర్రి సిఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ …

సామూహిక జాతీయ గీతాలపన విజయవంతం చేయండి.

బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. ఫోటో రైటప్: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ. బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఇరవై వేల మంది ప్రజలతో సామూహిక …

ఆదివాసీల హక్కుల కోసం పోరాటమే శరణ్యం

ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు …

విఆర్ఏల సమ్మె16వ రోజుకు చేరింది.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరింది.ఇప్పటికే వివిధ పార్టీ నాయకులు వెళ్లి విఆర్ఎలకు సంఘీభావం తెలిపారని,ఈ సందర్భంగా విఆర్ఏల …

జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలి.

నెరడిగొండఆగస్టు9(జనంసాక్షి)ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో బాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా …

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భారత కీర్తిని దశదిశలా చాటుదాం.

నెరడిగొండఆగస్టు8(జనంసాక్షి): 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పండుగ వాతావరణంల మండలంలో ఘనంగా నిర్వహించాలని మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ అబ్దుల్ సమద్, తహశీల్దార్ పవన్ చంద్ర,ఎంపీఓ శోభన,ఎపిఓ …