ఆదిలాబాద్

పరిశుద్ధ పనుల ను అంగన్వాడి సెంటర్ లను ఆరా తీసిన ఎంపీవో

జైనథ్ జనం సాక్షి జూలై 27 జైనథ్ మండలం లోని వివిధ గ్రామాలలోని పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్న రాలేదా అంగన్వాడి సెంటర్స్ సక్రమంగ నడుస్తున్నాయా లేదా …

మూడవరోజు కొనసాగుతున్న వి ఆర్ ఎల్ సమ్మె

జైనథ్ జనం సాక్షి జులై  27 జైనథ్ మండలంలో వీఆర్ఏల సమ్మె మూడవ రోజుకు చేరింది వీఆర్ఏలు ఎదుర్కొంటున్న టువంటి సమస్యల పైన వారి యొక్క ప్రమోషన్ల …

లోక కళ్యాణం కోసం రామేశ్వరం నుండి కాశీ వరకు పాదయాత్ర.

నెరడిగొండ జులై27(జనంసాక్షి): సమసమాజంలోని లోక కల్యాణం కోసం రామేశ్వరం నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తూ నెరడిగొండ మండల కేంద్రంలో బుధవారం రోజున చేరుకున్న స్వాములవారికి విశ్వ …

మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏ రిలే దీక్షలు.

ఫోటో రైటప్: రిలే నిరాహారదీక్షలో విఆర్ఏలు. బెల్లంపల్లి, జులై 27, (జనంసాక్షి) విఆర్ఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు …

ఎమ్మెల్యే సీతక్కను కలిసిన ప్రవీణ్ నాయక్

. (జనం సాక్షి) నార్నూర్ మూలగు ఎమ్మెల్యే సీతక్కను దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ సోమవారం నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ …

రైతులు రైతు భీమా,పిఎం కిసాన్ ఈకెవైసి చేసుకుంటేనే నగదు జమ.

నెరడిగొండ జులై (జనంసాక్షి): రైతులు రైతు భీమా చేసుకొనుటకు చివరి తేదీ జులై31కలదు.పిఎం కిసాన్ పెట్టుబడి సహాయం కోసం ఈకెవైసి తప్పనిసరి చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ …

లైవ్ జిల్లా ఇంచార్జి గా చవాన్ సేవాదాస్ నియామకం.

జనం సాక్షి ఉట్నూర్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల ఎంద గ్రామా నివాసి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr. రాజ్ కుమార్ జాధవ్, రాష్ట్ర …

అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

కారుకురి నగేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు   జనంసాక్షి దండేపల్లి 27 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దండేపెల్లి మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం అర్హులైనటువంటి …

మైనార్టీ వార్డులో రాపిడ్ ఫీవర్ క్యాంప్.

జనం సాక్షి ఉట్నూర్. నార్నూర్ మండల కేంద్రంలోని నార్నూర్ గ్రామపంచాయతీ మైనార్టీ వార్డులో మంగళవారం నాడు  పీహెచ్ హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ దాస్ ఆధ్వర్యంలో రాపిట్ …

కార్గిల్ దివాస్ వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగురామన్న.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : దేశం కోసం శత్రు దేశాలతో విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు …