ఆదిలాబాద్

*బాల్కొంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ*

బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్ వార్డు సభ్యులతో కలిసి ప్రతీ ఇంటికి …

ప్రాథమిక ఉపాధ్యాయులకు మూడురోజుల తొలిమెట్టు శిక్షణ..

నెరడిగొండ జులై30(జనంసాక్షి): మౌలిక భాష గణితం తెలుగు ఇంగ్లీష్ పరిసరాల విజ్ఞానం విషయం సామర్థ్యల సాధనపైన  ప్రాథమిక ఉపాధ్యాయులకు మొదటి స్టేపు మూడు రోజుల శిక్షణ తరగతులతో …

బాసర ట్రిపుల్‌ ఐటిలో ఇన్సూరెన్స్‌ కుంభకోణం

విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ మృతితో వెలుగులోకి ప్రీమియం వసూలు చేసి వెనకేసుకున్న అధికారులు నిర్మల్‌,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడిరది. ఇన్సూరెన్స్‌ …

విద్యార్థులకు సోలార్ ల్యాంప్.బుక్స్ పంపిణీ. 

బెజ్జూర్(జనంసాక్షి)మండలంలోని ఉట్సాసారంగపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. శనివారం నాడు. ప్రజా ప్రతినిధులు. అధికారులు. నాయకులు. విద్యార్థులకు. సోలార్ ల్యాంప్ .పాఠశాల పుస్తకాలు.పంపిణీ చేశారు. ఈ …

ప్రమాదం పొంచిఉన్న వంతెన వద్ద మరమ్మతులు చేపట్టిన  జడ్పీటీసీ అనిల్ జాధవ్..

 నేరడిగొండజూలై30(జనంసాక్షి):మండలంలోని కుంటాల జలపాతంకు వెళ్లే రహదారికి సావుర్గాం సమీపంలో ఉన్న లోవంతెన ఇటీవల కురిసిన భారీ వర్ష వరదలకు రోడ్డు వంతెన కోతకు గురై గుంతలు ఏర్పడి …

*విఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

లింగంపేట్ 29 జూలై (జనంసాక్షి)  గత ఐదు రోజులుగా లింగంపేట్ మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్ఏలను శుక్రవారం లింగంపేట్ మండలం …

ప్రభుత్వం విఆర్వో విఆర్ఏల డిమాండ్లను నెరవేర్చేవరకు నిరవధిక సమ్మె.

నెరడిగొండ జులై29(జనంసాక్షి): అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్వో విఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వివిధ సన్నివేశాల్లో నిరంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన …

దక్షిణాది రాష్ట్రాల సదస్సును విజయవంతం చేయాలి

 ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కృష్ణ, ఖానాపురం జూలై 29జనం సాక్షి లేబర్ కోడ్లను ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర …

రుద్రూర్ లో చర్చి నిర్మాణం? రాజకీయ లబ్ధి కోసమా? ప్రభుత్వలు ఇచ్చే పథకాల కోసమా?

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చర్చి నిర్మాణం చేయాలని ప్రయత్నాలు కొనసాగుతున్న ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవటం జరుగుతుంది , ఐతే …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

గుడిహత్నూర్ జూలై   జనం సాక్షి అదిలాబాద్ లోని తన స్వగృహంలో గురువారం  గుడిహత్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ మధ్యవాడ, 40,000 తోషం గ్రామానికి చెందిన …