ఆదిలాబాద్

3వ రోజుకు చేరిన వి ఆర్ ఎ సమ్మె

దండేపల్లి. జనంసాక్షి 27 తమ సమస్యలను వెంటనె పరిష్కరించలని నిరవధిక సమ్మె ను చేపట్టిన వీఆర్ఏలు తగ్గేది లేదంటూ సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది అనంతరం …

అబద్ధపు ఆరోపణలు సరికాదు.

బెల్లంపల్లి, జులై27, (జనంసాక్షి) అబద్ధపు ఆరోపణలు సరికాదని నెన్నెల, కన్నెపల్లి, బిమిని, కాసిపేట, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల టీఆరెస్ నాయకులు ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు వేర్వేరు …

రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయిస్తానన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

మెట్పల్లి టౌన్:(జనంసాక్షి) జూలై 27 మెట్పల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ పట్టణ పాత చౌరస్తా చావిడి నుండి గాజులపేట వరకు రోడ్డు వెడల్పు లో నష్టపోయిన …

*భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వారిని త్వరితగతిన ఆదుకోవాలి*

మెట్పల్లి టౌన్ :జనంసాక్షి రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయని అదేవిధంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మొలక దశలో ఉన్న …

పరిశుద్ధ పనుల ను అంగన్వాడి సెంటర్ లను ఆరా తీసిన ఎంపీవో

జైనథ్ జనం సాక్షి జూలై 27 జైనథ్ మండలం లోని వివిధ గ్రామాలలోని పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్న రాలేదా అంగన్వాడి సెంటర్స్ సక్రమంగ నడుస్తున్నాయా లేదా …

మూడవరోజు కొనసాగుతున్న వి ఆర్ ఎల్ సమ్మె

జైనథ్ జనం సాక్షి జులై  27 జైనథ్ మండలంలో వీఆర్ఏల సమ్మె మూడవ రోజుకు చేరింది వీఆర్ఏలు ఎదుర్కొంటున్న టువంటి సమస్యల పైన వారి యొక్క ప్రమోషన్ల …

లోక కళ్యాణం కోసం రామేశ్వరం నుండి కాశీ వరకు పాదయాత్ర.

నెరడిగొండ జులై27(జనంసాక్షి): సమసమాజంలోని లోక కల్యాణం కోసం రామేశ్వరం నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తూ నెరడిగొండ మండల కేంద్రంలో బుధవారం రోజున చేరుకున్న స్వాములవారికి విశ్వ …

మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏ రిలే దీక్షలు.

ఫోటో రైటప్: రిలే నిరాహారదీక్షలో విఆర్ఏలు. బెల్లంపల్లి, జులై 27, (జనంసాక్షి) విఆర్ఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు …

ఎమ్మెల్యే సీతక్కను కలిసిన ప్రవీణ్ నాయక్

. (జనం సాక్షి) నార్నూర్ మూలగు ఎమ్మెల్యే సీతక్కను దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ సోమవారం నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ …

రైతులు రైతు భీమా,పిఎం కిసాన్ ఈకెవైసి చేసుకుంటేనే నగదు జమ.

నెరడిగొండ జులై (జనంసాక్షి): రైతులు రైతు భీమా చేసుకొనుటకు చివరి తేదీ జులై31కలదు.పిఎం కిసాన్ పెట్టుబడి సహాయం కోసం ఈకెవైసి తప్పనిసరి చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ …