ఆదిలాబాద్

లైవ్ జిల్లా ఇంచార్జి గా చవాన్ సేవాదాస్ నియామకం.

జనం సాక్షి ఉట్నూర్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల ఎంద గ్రామా నివాసి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr. రాజ్ కుమార్ జాధవ్, రాష్ట్ర …

అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

కారుకురి నగేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు   జనంసాక్షి దండేపల్లి 27 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దండేపెల్లి మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం అర్హులైనటువంటి …

మైనార్టీ వార్డులో రాపిడ్ ఫీవర్ క్యాంప్.

జనం సాక్షి ఉట్నూర్. నార్నూర్ మండల కేంద్రంలోని నార్నూర్ గ్రామపంచాయతీ మైనార్టీ వార్డులో మంగళవారం నాడు  పీహెచ్ హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ దాస్ ఆధ్వర్యంలో రాపిట్ …

కార్గిల్ దివాస్ వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగురామన్న.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : దేశం కోసం శత్రు దేశాలతో విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు …

కోటపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్లి;చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

జాలర్లు చేపల కొరకు నది వైపు వెళ్ళద్దు 26 జనం సాక్షి :కోటపల్లి చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం   చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి ఆదేశాలు …

మోకాళ్ళ పై కూర్చొని విఆర్ఏ ల నిరసన

నిర్మల్ జిల్లా//ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల రెండవ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా మోకాళ్ళ పై కూర్చొని నిరసన .. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు …

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం-విద్యార్థులకు శాపం.

రోడ్డు ఇలా బడికి వెళ్ళేది ఎలా? – వంతెన నిర్మించక పోవడంతో బడికి దూరం అవుతున్న విద్యార్థులు. ఫోటో రైటప్: పిల్లడిని భుజాలపై మోసుకొని బడికి తీసుకెళ్తున్న …

విఆర్ఎ ల సమస్యలు పరిష్కరించాలి..

బేల, జూలై   ( జనం సాక్షి ) : విఆర్ఎ లకు పేస్కేల్ తో పాటు అర్హులైన విఆర్ఎ లకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర …

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి లేక విద్యార్థులు నానా అవస్థలు.

నెరడిగొండ జులై (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి గృహాలు లేని దుస్థితి మండలంలో …

వరధ బాధితులకు అండగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణా సొసైటీ

 కడెం జూలై 24( జనంసాక్షి ) ఇటివల భారీగా కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయి ఆవేదనలో ఉన్న కుటుంబాలను గ్రేటర్ అట్లాంటా తెలంగాణా సొసైటీ ఆదుకొనే కార్యక్రమం …