ఆదిలాబాద్

వైద్యురాలి గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జూలై 22( జనం సాక్షి) విధులకు సక్రమంగా హాజరుకాని వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు శుక్రవారం …

ఇచ్చోడ లో నిన్న మృతి చెందిన సిరిగిరి గంగమ్మ గారి కుటుంబాన్ని పరామర్శ

ఇచ్చోడ (జనంసాక్షి) జులై 22 ఇచ్చోడ మండలం కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్  బేడ బుడగజంగం కాలనికి చెందిన జనంసాక్షి దినపత్రిక రిపోర్టర్ సిరిగిరి శ్రీనివాస్ గారి …

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు.

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు. జనం సాక్షి ఉట్నూర్. భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి గిరిజన మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక చేసిన సందర్భంగా నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపల్లి …

  అధ్వానంగా మారిన అంతర్గత రోడ్లు,

-రాకపోకలు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు, -పట్టించుకోని  అధికారులు, సిర్పూర్ మండల కేంద్రంలో  ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు మండలంలోని భూపాలపట్నం నుండి కేశవపట్నం వెళ్లవలసిన అంతర్గత రోడ్డు …

మైఆనర్టీ గురుకులంలో లీకేజీలు

తోణ మరమ్మత్తులకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల …

సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 22 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన రాయిగూడెం గ్రామం గోదావరి వచ్చి ఇండ్లన్ని నీట మునిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చి …

కళాజాతతో అవగాహన సదస్సులు.

జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల …

ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి.

సర్పంచ్ పంద్ర లత. జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ …

మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండల కేంద్రానికి చెందిన గుండాలే దీపక్-అనిత దంపతుల కుమారుడు ప్రజ్వల్(9)ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇట్టి విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే …

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో గిరిజనులు ఆనందం.

జనంసాక్షి న్యూస్ ఆదివాసీ మహిళ అద్భుతం సృష్టించి భారతదేశ15వ రాష్ట్రపతిగా ఎన్నికయిన సందర్భంగా శుక్రవారం నాడు మండల కేంద్రంలో పలుగ్రామ గిరిజన ఆదివాసులందరు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలుపుతూ …