ఆదిలాబాద్

మైఆనర్టీ గురుకులంలో లీకేజీలు

తోణ మరమ్మత్తులకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల …

సిపిఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 22 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన రాయిగూడెం గ్రామం గోదావరి వచ్చి ఇండ్లన్ని నీట మునిగిపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చి …

కళాజాతతో అవగాహన సదస్సులు.

జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల …

ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి.

సర్పంచ్ పంద్ర లత. జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ …

మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండల కేంద్రానికి చెందిన గుండాలే దీపక్-అనిత దంపతుల కుమారుడు ప్రజ్వల్(9)ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇట్టి విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే …

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో గిరిజనులు ఆనందం.

జనంసాక్షి న్యూస్ ఆదివాసీ మహిళ అద్భుతం సృష్టించి భారతదేశ15వ రాష్ట్రపతిగా ఎన్నికయిన సందర్భంగా శుక్రవారం నాడు మండల కేంద్రంలో పలుగ్రామ గిరిజన ఆదివాసులందరు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలుపుతూ …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ …

పాఠ్యపుస్తకాల పంపిణీ

  దండేపల్లి. జనం సాక్షి.22 జూలై దండేపల్లి మండల కేంద్రంలో ని ఉన్నంత పాఠశాలలో శుక్రవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 -ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ జూలై 22(జనంసాక్షి): వర్షాకాలం సీజన్లో వచ్చే అంటు వ్యాధులు ,విష జ్వరాలు ,డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల పట్ల ప్రజలు …

అధికారులు నిర్లక్ష్యం పై కలెక్టర్ ఆగ్రహం

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల …