Main

నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): నేరాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమ కార్యకలాపాలు జరిగే …

పోలీస్‌లకు వైద్య పరీక్షలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):40 సంవత్సరాలు పైబడిన స్థూలకాయం ఉన్న కవిూషనరేట్‌ పరిధిలోని వివిద స్థాయిలకు చెందిన పోలీస్‌లకు శుక్రవారం నాడు మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి సౌజన్యంతో …

డ్రోన్‌లపై నిషేదాజ్ఞలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 జ‌నంసాక్షి):కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ పరిధిలో భద్రతాకారణాలదృష్ట్యా పారాగ్లైడర్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఏయిర్‌ క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని …

హరిత హారం లక్ష్య సాదనలో జిల్లా రికార్డు

-వందశాతం త్వరగా లక్ష్యం సాదించిన మూడో జిల్లాగా గుర్తింపు -ఉమ్మడి జిల్లాలో అగ్ర స్థానం -కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):మూడోవిడత తెలంగాణాకు …

బిజెపి రాజకీయాలను ప్రజలు ఆమోదించరు: టిఆర్‌ఎస్‌

కరీంనగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి ఆరోపించారు. నిజాంరాజును పొగడ్తలతో అప్పటి …

గ్రావిూణ యువత జాబ్‌ మేళారను సద్వినియోగం చేసుకోవాలి

-ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ దర్మపురి, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):గ్రావిూణయువత జాబ్‌ మేలాలను సద్వినియోగం చేసుకుని ఉపాది అభివృద్ది చెందాలని ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల …

నీటి సంరక్షణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):వర్షపు నీరు వృదా పోకుండా భూమిలో ఇంకించి భూగర్బ జలాలను పెంచేందుకు వీలుగా వివిద పథకాల కింద జలసంరక్షణ …

పట్టణాన్ని హరితంగా మార్చాలి

-కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):హరితహారం కార్యక్రమం కింద పట్టణంలో మొక్కలు నాటి పట్టణాన్ని హరితంగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎశరత్‌ …

దళితులపై మొసలి కన్నీరు తగదు

రాష్ట్రంలో అత్యధిక భూమి కోనుగోలు చేసింది మానకొండూర్‌లోనే బహిరంగ చర్చకు సిద్దమే రాజకీయ లబ్దికోసమే విమర్శలు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి కరీంనగర్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో …

ఊరంతా మట్టి వినాయకులె…

-ఆదర్శంగా నిలిచిన వెలిచాల కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):పర్యావరణంకాలుష్యం బారిన పడి మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడడంతో అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలనే ఆలోచన అందరికి వచ్చేదే …